Home » RBI
సిబిల్ స్కోర్ లేకుండా లోన్ దొరుకుతుందా అని ఆందోళన చెందుతున్న వారికి గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే కేంద్రం సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని తెలిపింది. దీంతో సిబిల్ స్కోర్ లేకున్నా కూడా మీరు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
అమెరికా సుంకాలు ఓవైపు, భారత మార్కెట్లలోకి వరదలా వచ్చి పడే చైనా ఉత్పత్తులు మరోవైపు.. ఈ రెండింటి ప్రభావంతో భారత్ భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు.
రెపో రేటు యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఈ మేరకు రెపో రేటు 5.5 శాతం దగ్గరే కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.
2023, మే నెలలో 2,000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే, ఇప్పటికీ రూ.6వేల కోట్లకు పైగా విలువ చేసే రూ. 2000 నోట్లు ప్రజల దగ్గరున్నాయి.
గత నెలలో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్లకు..
బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) ఇకపై ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ముందస్తు చెల్లింపు జరిమానాలు విధించకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆర్బీఐ తాజాగా ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
భారతదేశపు మొట్టమొదటి మేరీ టైం నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ.. సాగర్ మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖా మంత్రి సర్బానంద సోనోవాల్ ఇవాళ ప్రారంభించారు.
నానాటికీ పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలను నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పర్యవేక్షణ, మార్గదర్శకంలో ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు డిజిటల్ చెల్లింపుల నిఘా వేదిక (డీపీఐపీ) అభివృద్ధి చేయనున్నాయి.
రాష్ట్రం నుంచి సేవలు అందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రాంతీయ కార్యాలయం సిద్ధమైంది. విజయవాడ బందరు రోడ్డులోని స్టాలిన్ సెంట్రల్ కాంప్లెక్స్లో ఏర్పాటుచేసిన ఈ కార్యాలయాన్ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రబిశంకర్...
Rs 500 Currency Notes: 2026 మార్చి నాటికి 500 రూపాయల నోట్లు చాలామణీలో లేకుండా పోతాయని ‘క్యాపిటల్ టీవీ ఇండియా’ అనే యూట్యూబ్ ఛానల్ పేర్కొంది. 12 నిమిషాల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.