Home » Rayachoti
అన్నమయ్య జిల్లాలో 2621 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు సరిపడే యూరియా అందుబాటులో ఉందని రైతులు అపోహలకు గురికావద్దని తెలియజేశారు.
ఈ నేపథ్యంలో రాయచోటి పట్టణంలో కురిసిన భారీ వర్షం ప్రజల్లో తీవ్ర విషాదం నింపింది. నిన్న(శుక్రవారం) రాత్రి కురుసిన భారీ వర్షానికి ఎస్ఎన్ కాలనీ అంగన్వాడీ వెనుక ఉన్న డ్రైనేజీ కాలువ వరద నీటితో ఉధృతంగా ప్రవహించింది.
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో 100 పడకల ఏరియా అసుపత్రి ఉన్నప్పటికీ.. ఇక్కడ ఎమర్జెన్సీ వైద్య సేవలు అందడం లేదు. అత్యవసరం అంటూ ఎవరు వెళ్లినా సరే వేరే ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారు.
అనగనగా ఒక ఊరు.. దాని పేరు బేల్దారివాండ్లపల్లె. పేరుకే పల్లె ఉంది.. ఆ పల్లెలో ఇళ్లు ఉన్నాయి... దేవాలయం ఉంది కానీ ప్రజలు మాత్రం లేరు. ఆ ఊరిలో సరైన వసతులు లేక.. వెళ్లేందుకు సరైన రహదారి లేక.. పాలకుల చిన్నచూపుతో మొదలైన వలసల పర్వంతో మొత్తం ఊరంతా ఖాళీ అయిపోయింది.
Palakondrayudu: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు మంగళవారం కన్నుమూశారు.బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయనకు టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh: రాయచోటిలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత రాసలీలలు వెలుగులోకి వచ్చింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న గాజుల ఖాదర్ బాష రాసలీల వీడియో..
నూతన ఇసుక పాలసీ ప్రకారం ఇసుక సులభంగా బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాండిల్ బుకింగ్ పోర్టల్ను అమలులోకి తీసుకువచ్చిందని కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు.
ప్రస్తుత సమాజంలో ఆలయాల ఏర్పాటుతో ప్రజల్లో భక్తిభావం పెంపొందడంతో పాటు సంఘంలో సమైక్యత ఏర్పడుతుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు.
వరద బాధితులకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, శిబిరాలు ఏర్పాటు చేసి వృద్ధులు, గర్భిణులకు మూడు పూటల ఆహారం, అవసరమైన మందులు అందిస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు.
కువైత్ వెళ్లిన భర్త అక్కడి నుంచే నిఘా పెట్టి, వేధిస్తుండడాన్ని భరించలేని ఓ తల్లి తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన శనివారం ఉదయం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో చోటు చేసుకుంది.