Home » Ranga Reddy
Telangana: జిల్లాలోని మొయినాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాళ్ల వర్షం కురిసింది.
రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిలో గురువారం తెల్లవారుజామున ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, బహదూర్గుడా గ్రామ శివారులోని లక్ష్మారెడ్డి ఫామ్ హౌస్పై ఐటి అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: జీవితంపై విరక్తి చెందిన ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...
హైదరాబాద్: బాలాపూర్లోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టిక్కెట్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
జిల్లాలోని కీసరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్నేహితులంతా కలిసి కారులో లాంగ్ డ్రైవ్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరి జరిగింది. ఓ ఇంట్లో 70 తులాల బంగారం, 1 లక్ష రూపాయల నగదును దుండగులు దోచుకెళ్లారు.
జిల్లాలో న్యూ బ్రిలియంట్ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.
రంగారెడ్డి జిల్లా(Rangareddy District)లో ఏసీబీ దాడులు(ACB Raids) చేసింది. ఈదాడుల్లో ఆర్జేడీ విజయలక్ష్మి(RJD Vijayalakshmi) రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్(ACB DSP Srikanth) మీడియాకు వివరాలు తెలిపారు.
ఓ ప్రబుద్ధుడు వరుసకు కూతురయ్యే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన పెద్దలు.. అతన్ని అతి కిరాతకంగా హత్య చేసి పాతిపెట్టి పరారైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.