Share News

Fire: రంగారెడ్డి జిల్లా: నడుస్తున్న కారులో మంటలు..

ABN , Publish Date - Apr 21 , 2024 | 10:20 AM

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ శివరాంపల్లిలో నడుస్తున్న కారులో మంటలు చెలరేగాయి. ఇన్నోవా కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు ముందు భాగం నుంచి మంటలను గమనించిన డ్రైవర్ కిందకు దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు.

Fire: రంగారెడ్డి జిల్లా: నడుస్తున్న కారులో మంటలు..

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ శివరాంపల్లిలో నడుస్తున్న కారు (Fire)లో మంటలు (Fire) చెలరేగాయి. ఇన్నోవా కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు ముందు భాగం నుంచి మంటలను గమనించిన డ్రైవర్ కిందకు దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు. పోలీసులు (Police), అగ్నిమాపక సిబ్బందికి (Firefighters) సమాచారం ఇచ్చాడు. క్షణాల మీద కారు పూర్తిగా అగ్నికి అహుతయింది. హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్డంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మండుతున్న ఎండలతో షార్ట్ సర్క్యూట్‌తో కారు తగలబడిందని ఫయర్ అధికారులు అంటున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ గులకరాయి కేసు: వేముల దుర్గారావు అరెస్టు.. విడుదల..

నేడు టీడీపీ అభ్యర్థులకు బిఫామ్స్ ఇవ్వనున్న చంద్రబాబు..

వెంకటగిరి టిక్కెట్టు విషయంలో టీడీపీ కీలక నిర్ణయం

రాయి తగిలితే హత్యాయత్నం.. గొడ్డలితో నరికితే గుండెపోటా?

పరారే.. పరారే.. పరిశ్రమలు పరారే!

Updated Date - Apr 21 , 2024 | 10:25 AM