• Home » Ranga Reddy

Ranga Reddy

Rangareddy: పని ఒత్తిడి కారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..

Rangareddy: పని ఒత్తిడి కారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..

రంగారెడ్డి జిల్లా కోకాపేటలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నాగప్రభాకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. నాగప్రసాద్ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

నాగారం భూములపై ఈడీ నజర్‌!

నాగారం భూములపై ఈడీ నజర్‌!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వివాదాస్పద భూముల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించింది.

 రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ ఎం. వెంకట భూపాల్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేశారు.

Arrests: వికారాబాద్ జిల్లాలో ముందస్తు అరెస్టులు..

Arrests: వికారాబాద్ జిల్లాలో ముందస్తు అరెస్టులు..

ఎట్టకేలకు నేవీ రాడార్‌ స్టేషన్‌కు మంగళవారం పునాది రాయి పడబోతోంది. హైదరాబాద్‌కు 60 కి.మీ. దూరాన, సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో ఉన్న వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో దీనికి అంకురార్పణ జరుగనుంది. మంగళవారం మధ్యాహ్నం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శంకుస్థాపన చేయనున్నారు.

Hyderabad: రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్

Hyderabad: రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్

హైదరాబాద్, శివార్లలోనూ గంజాయి ఆనవాళ్లు విచ్చలవిడిగా బైటపడుతూనే ఉన్నాయి. తాజాగా.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీర్‌పేట్ పరిధిలో హాష్‌ ఆయిల్ సరఫరా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు.

TG News: హుషారుగా లడ్డూ వేలం పాట పాడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కానీ ఆ తరువాత

TG News: హుషారుగా లడ్డూ వేలం పాట పాడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కానీ ఆ తరువాత

Telangana: హైదరాబాద్‌లోని మణికొండ అల్కాపూరి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. అల్కాపూరి టౌన్ షిఫ్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మిక మరణం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు రూ.15 లక్షల వరకు శ్యామ్ లడ్డు వేలం‌ పాట పాడారు.

TG News: నిన్న అదృశ్యమైన బాలుడు.. నీటి గుంటలో పడి మృతి

TG News: నిన్న అదృశ్యమైన బాలుడు.. నీటి గుంటలో పడి మృతి

Telangana: జిల్లాలోని వట్టినాగులపల్లిలో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతంగా ముగిసింది. గ్రామానికి చెందిన మూడవ తరగతి విద్యార్థి నిన్న (ఆదివారం) కనిపించకుండాపోయాడు. అయితే నిన్న అదృశ్యమైన విద్యార్థి శ్రీనివాస్ శవమై కనిపించాడు. నీళ్లు నిలువ చేసిన‌ నీటి గుంటలో పడి విద్యార్థి దుర్మరణం చెందాడు.

Hevay Rains: విల్లాస్‌లోకి వరద నీరు.. కబ్జా వల్లే ఈ స్థితి అంటూ..

Hevay Rains: విల్లాస్‌లోకి వరద నీరు.. కబ్జా వల్లే ఈ స్థితి అంటూ..

Telangana: చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేదానికి నిదర్శనంగా నిలిచాయి లా పలోమా విల్లాస్. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నారు. రోడ్లపై వర్షపు వచ్చి చేరుతున్నాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మండలం మొకీల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ‘‘La Paloma Villas’’లోకి వరద నీరు వచ్చి చేరింది.

Harish Rao: ఆడపిల్లలు దు:ఖాన్ని ఆపులేకపోతున్నారు... మొద్దు నిద్ర వీడండి

Harish Rao: ఆడపిల్లలు దు:ఖాన్ని ఆపులేకపోతున్నారు... మొద్దు నిద్ర వీడండి

Telangana: జిల్లాలోని పాలమాకుల గురుకుల పాఠశాలను మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ.. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ‘‘ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు.

MLC Patnam Mahender Reddy : నిబంధనల ప్రకారమే గెస్ట్‌హౌస్‌

MLC Patnam Mahender Reddy : నిబంధనల ప్రకారమే గెస్ట్‌హౌస్‌

రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడ-హిమాయత్‌ సాగర్‌లో నిబంధనల ప్రకారమే తాను గెస్ట్‌హౌస్‌ నిర్మించానని, అక్రమ నిర్మాణం అని తేలితే దానిని తానే కూల్చివేస్తానని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి