Home » Ranga Reddy
రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.
రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో సుమారు వందకు పైగా వీధి కుక్కలకు విషం పెట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే...
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని తన సినిమా థియేటర్ నుంచి సినీ నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరుతో తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఇది రాజకీయ యాత్ర కాదని.. దేవుడి మొక్కు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.
రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
శంషాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేశారు..
నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోకపోతే సమస్యలు పరిష్కారం కావని చెప్పుకొచ్చారు.
రంగారెడ్డి జిల్లా మోకిలా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మీర్జాగూడ వద్ద చెట్టును కారు ఢీ కొట్టడంతో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. మరణించిన వారిలో ముగ్గురు ఐసీఎఫ్ఏఐ వర్సిటీ విద్యార్థులు కాగా..
మీర్జాగూడలో ఓ స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఐసీఎఫ్ఏఐ కాలేజ్ విద్యార్థులు చనిపోయారు. మృతులను సూర్యతేజ, సుమిత్, శ్రీ నిఖిల్, రోహిత్లుగా గుర్తించారు.
రంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చెత్త కుప్పలో పడేసి వెళ్లారు.
తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందగా.. పలువురు గాయపడ్డారు.