• Home » Ranga Reddy

Ranga Reddy

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.

వీధి  కుక్కల హత్యలపై యాచారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

వీధి కుక్కల హత్యలపై యాచారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో సుమారు వందకు పైగా వీధి కుక్కలకు విషం పెట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే...

Bandla Ganesh Padayatra: రాజకీయ యాత్ర కాదు.. దేవుడి మొక్కు మాత్రమే: బండ్ల గణేష్

Bandla Ganesh Padayatra: రాజకీయ యాత్ర కాదు.. దేవుడి మొక్కు మాత్రమే: బండ్ల గణేష్

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని తన సినిమా థియేటర్ నుంచి సినీ నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరుతో తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఇది రాజకీయ యాత్ర కాదని.. దేవుడి మొక్కు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.

Road Accident: ఆరాంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: ఆరాంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Shamshabad: దారుణం.. యువకుడిని అతి కిరాతకంగా..

Shamshabad: దారుణం.. యువకుడిని అతి కిరాతకంగా..

శంషాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేశారు..

CM Revanth: వివాదాలు వద్దు.. పరస్పర సహకారం అవసరం: సీఎం రేవంత్

CM Revanth: వివాదాలు వద్దు.. పరస్పర సహకారం అవసరం: సీఎం రేవంత్

నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోకపోతే సమస్యలు పరిష్కారం కావని చెప్పుకొచ్చారు.

మోకిలా రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

మోకిలా రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

రంగారెడ్డి జిల్లా మోకిలా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మీర్జాగూడ వద్ద చెట్టును కారు ఢీ కొట్టడంతో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. మరణించిన వారిలో ముగ్గురు ఐసీఎఫ్ఏఐ వర్సిటీ విద్యార్థులు కాగా..

Tragic Road Accident: పెను విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి

Tragic Road Accident: పెను విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి

మీర్జాగూడలో ఓ స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఐసీఎఫ్ఏఐ కాలేజ్ విద్యార్థులు చనిపోయారు. మృతులను సూర్యతేజ, సుమిత్, శ్రీ నిఖిల్, రోహిత్‌లుగా గుర్తించారు.

Rangareddy: రంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన.. అప్పుడే పుట్టిన బిడ్డను దారుణంగా

Rangareddy: రంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన.. అప్పుడే పుట్టిన బిడ్డను దారుణంగా

రంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చెత్త కుప్పలో పడేసి వెళ్లారు.

Road Accident: తెలంగాణలో వరుస ప్రమాదాలు.. నెత్తురోడిన రోడ్లు

Road Accident: తెలంగాణలో వరుస ప్రమాదాలు.. నెత్తురోడిన రోడ్లు

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందగా.. పలువురు గాయపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి