Home » Rajastan
ఆపరేషన్ సింధూర్ అనంతరం దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజస్థాన్లోని జైసల్మేర్ కోట చీకటిమయమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఉండటానికి లంచం తీసుకున్న కేసులో ఎమ్మెల్యే అరెస్టయ్యారు. అసెంబ్లీలో మైనింగ్పై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే.. ప్రశ్నలు అడగకుండా ఉండేందుకు రూ.20లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కేసులో..
పాకిస్థాన్పై భారత్ విధించిన ఆంక్షలతో రాజస్థాన్కు చెందిన సైతాన్సింగ్ పెళ్లి ఆగిపోయింది. సరిహద్దులు మూసివేయడంతో పెళ్లి నిలిచిపోయిందని ఆయన వాపోయాడు
రీల్స్ పిచ్చితో ఓ వార్డ్ బాయ్ అరాచాకానికి పాల్పడ్డాడు. అతడు చేసిన పని కాస్త వైరల్ కావడంతో.. ఆస్పత్రి యాజమాన్యం.. అతడిపై కఠిన చర్యలు తీసుకుంది. ఆ వివరాలు..
Girl Rejects Govt Teacher: రేణు కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంది. కుటుంబం ఆమెకు గవర్నమెంట్ ఉద్యోగి సంబంధం తెచ్చింది. అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పని చేస్తూ ఉన్నాడు. అయితే, రేణు అతడ్ని కాదని ఇంటినుంచి పారిపోయింది.
భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. 20వ తేదీ కూడా ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. గొడవ సందర్భంగా భార్య.. భర్త నాలుకను కొరికేసింది. ఆ తర్వాత ఆ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.
సోషల్ మీడియా బంధాలకు శరాఘాతంలా మారింది. జనాలు కూడా మంచి, చెడుల విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఒకరకంగా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు.
హోలీ పండుగ సందర్భంగా ఓ కార్యక్రమం కోసం వెళ్లి కేంద్ర మంత్రికి వింత అనుభవం ఎదురైంది. మంత్రి ఓ ప్రదేశానికి చేరుకున్న వెంటనే ఆయన కాన్వాయ్లోని ఒక వాహనంపై దాడి జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ఓ యువతి నడుస్తూ వెళ్తుండగా మధ్యలో కుక్కల గుంపు కనిపించింది. వాటిని దాటుకుని కొద్ది దూరం వెళ్లగానే ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఆ బాలిక వయస్సు 17 ఏళ్లు. ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. రాజస్థాన్లోని మెయిన్పురి వాళ్ల స్వగ్రామం. గతేడాది మే 18న ఎప్పటిలాగే ఆమె ట్యూషన్ కోసం ఇంటి నుంచి బయల్దేరింది.