Home » Rajastan
పాక్ గుడాచార సంస్థ ఐఎ్సఐకి దేశ రహస్యాలు చేరవేస్తున్నాడన్న అనుమానంపై రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వోద్యోగి సకూర్ఖాన్ మంగళియార్ను సీఐడీ పోలీసుల బృందం బుధవారం అరెస్ట్ చేసింది.
Jodha Akbar Marriage: జోధా అక్బర్ పెళ్లిపై రాజస్థాన్ గవర్నర్ హరభౌ బగదే సంచలన వ్యాఖ్యలు చేశారు. జోధా బాయితో మొఘల్ చక్రవర్తి అక్బర్ పెళ్లి జరిగిందన్న దాంట్లో నిజం లేదన్నారు.
Auto Rickshaw Driver: పక్కన వాహనాలు ఉన్నా కూడా ఆటో డ్రైవర్ ఏ మాత్రం తగ్గలేదు. జెట్ స్పీడుతో అక్కడినుంచి దూసుకుపోయాడు. బ్రిడ్జి దాటిన తర్వాత ఆటోను నేలపై ఆనిచ్చాడు.
దేశంలో ఎలుకల ఆలయం గురించి తెలుసా మీకు. లేదా అయితే ఇక్కడ తెలుసుకుందాం. తాజాగా ప్రధాని మోదీ ఈ ఆలయం (Karni Mata Temple) సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఈ టెంపుల్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది.
పాకిస్తాన్, భారతదేశం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పంజాబ్, రాజస్తాన్లోని పలు గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. స్థానికుల ఇళ్లు శిథిలామవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆపరేషన్ సిందూర్తో భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా అధికారులు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్, పంజాబ్లో అధికారులు అప్రమత్తమయ్యారు..
ఆపరేషన్ సింధూర్ అనంతరం దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజస్థాన్లోని జైసల్మేర్ కోట చీకటిమయమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఉండటానికి లంచం తీసుకున్న కేసులో ఎమ్మెల్యే అరెస్టయ్యారు. అసెంబ్లీలో మైనింగ్పై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే.. ప్రశ్నలు అడగకుండా ఉండేందుకు రూ.20లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కేసులో..
పాకిస్థాన్పై భారత్ విధించిన ఆంక్షలతో రాజస్థాన్కు చెందిన సైతాన్సింగ్ పెళ్లి ఆగిపోయింది. సరిహద్దులు మూసివేయడంతో పెళ్లి నిలిచిపోయిందని ఆయన వాపోయాడు
రీల్స్ పిచ్చితో ఓ వార్డ్ బాయ్ అరాచాకానికి పాల్పడ్డాడు. అతడు చేసిన పని కాస్త వైరల్ కావడంతో.. ఆస్పత్రి యాజమాన్యం.. అతడిపై కఠిన చర్యలు తీసుకుంది. ఆ వివరాలు..