• Home » Rains

Rains

Loss: ప్రాథమిక నష్టం అంచనా రూ.38.21 కోట్లు

Loss: ప్రాథమిక నష్టం అంచనా రూ.38.21 కోట్లు

మూడు రోజులపాటు ప్రజలను అవస్థలకు గురిచేసింది. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. వాతావరణ శాఖ హెచ్చరించిన స్థాయిలో తుఫాన్‌ తీవ్రత లేకున్నా నష్టాన్ని మాత్రం ఓ మాదిరిగా మిగిల్చింది. ఇలా జిల్లాలో మొంథా వల్ల కలిగిన నష్టం రూ.38.21 కోట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన నీరు.. అధికారులు అప్రమత్తం

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన నీరు.. అధికారులు అప్రమత్తం

మొంథా తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటితో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకు వరద పోటెత్తింది. ఈ వరద ప్రవాహం గురువారం సాయంత్రానికి మరింత వచ్చి చేరుతుందని అధికారులు అంటున్నారు.

Raind: 3 వరకు మోస్తరు వర్షాలు..

Raind: 3 వరకు మోస్తరు వర్షాలు..

తమిళనాడు, పుదుచ్చేరిలో నవంబరు 3వ తేది వరకు మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తీవ్ర తుఫానుగా మారి కాకినాడ సమీపంలో తీరం దాటిందన్నారు.

Warangal Floods: వరంగల్ ను ముంచెత్తిన వర్షాలు..మున్నేరు వాగు ఉధృతి

Warangal Floods: వరంగల్ ను ముంచెత్తిన వర్షాలు..మున్నేరు వాగు ఉధృతి

వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మున్నేరు వాగు ఉధృతి పెరిగి పరిసర ప్రాంతాలను ముంచెత్తుతోంది. రహదారులు నీటమునిగిపోయి రవాణా అంతరాయం ఏర్పడింది.

GHMC: ఎక్కడా వర్షం నీరు నిలవొద్దు.. ట్రాఫిక్‌ ఆగొద్దు

GHMC: ఎక్కడా వర్షం నీరు నిలవొద్దు.. ట్రాఫిక్‌ ఆగొద్దు

ఎక్కడా వర్షం నీరు నిలవొద్దు.. ట్రాఫిక్‌ ఆగొద్దు అని అధికారులకు హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు సూచించారు. మొంథా తుపాను ప్రభావంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా అప్రమత్తమయ్యాయి. బుధవారం ఆయా సంస్థల కమిషనర్లు ఆర్‌వీ కర్ణన్‌, ఏవీ రంగనాథ్‌ పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.

LIVE UPDATES: వాయుగుండంగా బలహీనపడిన మొంథా తుఫాన్

LIVE UPDATES: వాయుగుండంగా బలహీనపడిన మొంథా తుఫాన్

మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ తుఫాన్ కు సంబంధించిన లైవ్ అప్డేట్స్‌ను ఇక్కడ చూడండి.

Cyclone Montha On AP Govt:మొంథా తుఫాను నష్టాన్ని అంచనా వేస్తున్న ఏపీ ప్రభుత్వం

Cyclone Montha On AP Govt:మొంథా తుఫాను నష్టాన్ని అంచనా వేస్తున్న ఏపీ ప్రభుత్వం

మొంథా తుఫాను వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు.

Cyclone Montha: మొంథా తుఫాను ఎఫెక్టు.. పలు రైళ్లు రద్దు

Cyclone Montha: మొంథా తుఫాను ఎఫెక్టు.. పలు రైళ్లు రద్దు

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో మొంథా తుఫాన్‌ ప్రభావంతో పలుచోట్ల బుధవారం జోరువాన కురిసింది. ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మొంథా తుఫాన్ కారణంగా పలు రైళ్లని రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.

Cyclone Montha: బాధితులకు నిత్యావసర సరుకులను వెంటనే పంపిణీ చేయాలి: మంత్రి నారా లోకేష్

Cyclone Montha: బాధితులకు నిత్యావసర సరుకులను వెంటనే పంపిణీ చేయాలి: మంత్రి నారా లోకేష్

మొంథా తుఫాను దృష్ట్యా వచ్చే 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ తగిన చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.

AUS vs IND: వర్షార్పణం.. తొలి టీ20 రద్దు

AUS vs IND: వర్షార్పణం.. తొలి టీ20 రద్దు

టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య కాన్‌బెర్రా వేదికగా బుధవారం మొదలైన తొలి టీ20 వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దు అయింది. కేవలం 9.4 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట నిలిచిపోయే సమయానికి వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి