Home » Rains
రాష్ట్రంలోని పండ్ల తోటలపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. రుతుపవన వర్షాలు కురవక, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టి నీటి తడులు అందించడం కష్టంగా మారుతోంది. పొడి వాతావరణం కారణంగా తోటలు ఎండుముఖం పడుతున్నాయి.
ఎల్నినో కారణంగా రాష్ట్రంలో జూలై చివరి వారం ప్రారంభమయ్యే వరకు కరువు పరిస్థితులు కనిపించాయి. ఇక వానకాలం సీజన్లో పంటలసాగు కష్టమేనని అంతా అనుకున్నారు. అన్ని జిల్లాల్లో అప్పటికే వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి కనిపించింది.
ఏపీలో విపత్తు నిర్వహణ వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవాళ ఏపీఎస్డీఎంఏ కార్యాలయాన్ని ఎన్డీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్ బృందం సందర్శించింది.
వర్షాకాలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, భారీ వర్షాల కారణంగా విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వర్షాల నేపథ్యంలో ట్రై కార్పొరేషన్లు, హైడ్రా అప్రమత్తమయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రధాన ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
సూపర్ ఎల్నినో సమయంలో ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని.. కాలువల్లో పూడిక తీయడం, గట్లు లీకేజీలు లేకుండా మరమ్మతులు చేయడం వంటి చర్యల ద్వారా నీటి వృథాను అరికట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు.
నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్లో సగం కాలం గడిచిపోయింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తుండగా దక్షిణ భారతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం వర్షం కోసం ఎదురుచూస్తోంది.
తీవ్ర వాయుగుండం నేపథ్యంలో నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్తోపాటు జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అస్సాం రాష్ట్రాన్ని వర్షాలు, వరదలు చిన్నాభిన్నం చేస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఏడు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమవగా.. 3 లక్షల మందికి పైగా ప్రజల జీవితం అస్తవ్యస్తమైంది. గడిచిన 24 గంటల వ్యవధిలో వరదలకు మరో ముగ్గురు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 78కి చేరింది.