Home » Rahul Gandhi
రాహుల్ గాంధీ దెబ్బకు మోదీ, అమిత్ షా, మోహన్ భాగవత్లు ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి కొద్దిమంది బిలియనీర్ల కోసం పనిచేస్తోందని, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని కొందరు ఎంపిక చేసిన వ్యక్తుల కోసం పనిచేస్తుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ-బీజేడీల మధ్య ''వైవాహిక బంధం'' ఉందని కూడా ఆయన ఆరోపించారు.
సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు మార్పింగ్ చేశారని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి ( Kishan Reddy) అన్నారు. కాంగ్రెస్ (Congress) గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
రిజర్వేషన్లపై(Reservations) అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య రోజు రోజుకీ మాటల యుద్ధం జరుగుతున్న వేళ ఆర్ఎస్ఎస్(RSS) చీఫ్ ఈ అంశంపై తమ వైఖరిని స్పష్టం చేశారు.
అది 2004 సంవత్సరం..! సార్వత్రిక ఎన్నికలకు కొద్దిగా ముందు సమయం. వాజ్పేయీ లాంటి నాయకుడి హవాలో ఆరేళ్ల పాటు కేంద్రంలో అధికారానికి దూరమైంది కాంగ్రెస్ పార్టీ.
ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి, రాజ్యాంగాన్ని మార్చివేయడమే బీజేపీ లక్ష్యమని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ యనాడ్ నియోజకవర్గంతో పాటు అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారనే ఉహాగానాల నేపథ్యంలో కేంద్ర మంత్రి, ముంబై నార్త్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి పీయూష్ గోయెల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ 4-5 చోట్ల పోటీ చేయవచ్చని అన్నారు. వయనాడ్, అమేథిలో ఆయనకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.
ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు మొదట్నించీ పట్టు ఉన్న అమేథి , రాయబరేలి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎవరిని తమ అభ్యర్థులుగా బరిలోకి దింపనుందనే సస్పెన్స్కు మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. అమేథీ, రాయబరేలికి చెందిన పార్టీ విభాగం నేతలతో కేంద్ర నాయకత్వం శనివారం సాయంత్రం ఢిల్లీలో సమావేశమవుతోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది.
వాయనాడ్(wayanad) పార్టీ యూనిట్ పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) 'ఫేక్ వీడియో(fake video)'పై కాంగ్రెస్ పార్టీ వయనాడ్ జిల్లా కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేశంలోని మత సామరస్యాన్ని ధ్వంసం చేయడం, పార్టీని ప్రతికూలంగా చిత్రీకరించడమే లక్ష్యంగా ఈ వీడియో ఉందని పార్టీ పేర్కొంది.
తమ పదవులు, రాజకీయ భవితవ్యం... సోనియా, రాహుల్గాంధీ కష్ట ఫలితమేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాజీవ్గాంధీని హత్య చేసిన వారినే క్షమించేసిన గుణం సోనియా, రాహుల్, ప్రియాంకది అని గుర్తు చేశారు.