• Home » Rahul Gandhi

Rahul Gandhi

Election Commission: రాహుల్‌కు ఈసీ అల్టిమేటం.. ఏడురోజులు గడువు

Election Commission: రాహుల్‌కు ఈసీ అల్టిమేటం.. ఏడురోజులు గడువు

డబుల్ ఓటింగ్, ఓట్ చోరీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను విజయవంతం చేసేందుకు ఈ ప్రక్రియలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉన్నారని సీఈసీ జ్ఞానేష్ కుమార్ చెప్పారు.

EC :  ఇవాళ ఢిల్లీలో ఈసీ ప్రెస్ మీట్.. బీహార్‌ ఓటరు జాబితా,  రాహుల్‌ ఆరోపణలపై స్పందించే ఛాన్స్

EC : ఇవాళ ఢిల్లీలో ఈసీ ప్రెస్ మీట్.. బీహార్‌ ఓటరు జాబితా, రాహుల్‌ ఆరోపణలపై స్పందించే ఛాన్స్

ఇవాళ మ.3 గంటలకు ఎలక్షన్‌ కమిషన్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించబోతోంది. ఢిల్లీలోని నేషనల్‌ మీడియా సెంటర్‌లో ఈసీ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఉంటుంది. బీహార్‌ ఓటరు జాబితా, రాహుల్‌ ఆరోపణలపై ఈసీ స్పందించే అవకాశం ఉంది.

Rahul Gandhi: ఓట్‌ చోరీపై తాడో పేడో!

Rahul Gandhi: ఓట్‌ చోరీపై తాడో పేడో!

ఓట్‌ చోరీ పై తాడో పేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమస్థాయిలో విజృంభించేందుకు సిద్ధమైంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎ్‌సఐఆర్‌) పేరిట 65 లక్షల ఓట్లను తొలగించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ

Rahul Gandhi: ఓట్ చోరీ ప్రచారం.. స్పూఫ్ వీడియో షేర్ చేసిన రాహుల్

Rahul Gandhi: ఓట్ చోరీ ప్రచారం.. స్పూఫ్ వీడియో షేర్ చేసిన రాహుల్

బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్‌కు వ్యతిరేకంగా 'ఓటర్ అధికార్ యాత్ర'ను రాహల్ గాంధీ ప్రకటించారు. ఈ ప్రచారంలో పాల్గొనాలని ప్రజలను ఆయన కోరారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా బీహార్ గడ్డపై నుంచే ఆగస్టు 17 నుంచి 'ఓటర్ అధికార్ యాత్ర'ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

Rahul Gandhi Skip Red Fort: ఎర్రకోటకు వెళ్లని రాహుల్, ఖర్గే.. కారణం ఇదేనా?..

Rahul Gandhi Skip Red Fort: ఎర్రకోటకు వెళ్లని రాహుల్, ఖర్గే.. కారణం ఇదేనా?..

Rahul Gandhi Skip Red Fort: కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలు మాత్రం ఎర్రకోటకు వెళ్లలేదు. వీరు ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనకపోవటంపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Raghunandan Rao: రాహుల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌ బరేలీలో 71,977 దొంగ ఓట్లు

Raghunandan Rao: రాహుల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌ బరేలీలో 71,977 దొంగ ఓట్లు

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ నియోజకవర్గంలో 71,977 దొంగ ఓట్లు ఉన్నట్లు తేలిందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు.

Congress Protest: ‘ఓటు’పై ఇక పోరుబాటే

Congress Protest: ‘ఓటు’పై ఇక పోరుబాటే

ఓటు చోరీ ఆందోళనను కాంగ్రెస్‌ పార్టీ దాని మిత్రపక్షాలతో కలిసి దేశవ్యాప్తంగా మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతోంది. దొంగ ఓట్లను ఈసీ అనుమతిస్తుందంటూ ఒక నిమిషం నిడివి గల వీడియోను బుధవారం కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది.

Rahul Gandhi: నా ప్రాణాలకు వారి నుంచి ముప్పు ఉండొచ్చు: రాహుల్ గాంధీ

Rahul Gandhi: నా ప్రాణాలకు వారి నుంచి ముప్పు ఉండొచ్చు: రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ 2023లో లండన్ పర్యటన సమయంలో సావర్కర్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సావర్కర్ మునిమనవడు సాత్యకి సావర్కర్‌ పరువునష్టం కేసు వేశారు.

Minister Payyavula: కేసీఆర్‌, జగన్‌ రిటర్న్ గిప్టులు ఇచ్చుకునేవారు.. పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు

Minister Payyavula: కేసీఆర్‌, జగన్‌ రిటర్న్ గిప్టులు ఇచ్చుకునేవారు.. పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు

ఈ దొంగఓట్ల విషయంలో వైసీపీ వారే.. హాట్ లైన్ ద్వారా రాహుల్ గాంధీకి చెప్పి నేర్పించినట్టు ఉందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏలో బలమైన, నమ్మకమైన భాగస్వామ్యంతో ఉన్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు తమ పార్టీ మెంబరే అని తెలిపారు.

Rahul Gandhi: ఇక సినిమా చూపించడమే ఆలస్యం: రాహుల్ గాంధీ

Rahul Gandhi: ఇక సినిమా చూపించడమే ఆలస్యం: రాహుల్ గాంధీ

ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఇందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు. మంగళవారంనాడు పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ, ఒకటి రెండు సీట్లలో కాకుండా చాలా సీట్లలో ఓట్ల చోరీ జరుగుతోందని, ఇది ఒక క్రమపద్ధతిలో జాతీయ స్థాయిలో జరుగుతోందని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి