Home » Puttaparthi
ఏపీ 108 ఆంబులెన్స సర్వీస్లో ఉద్యోగులుగా పని చేస్తున్న ఈఎంటీ లు, పైలెట్లుకు జీతాలు పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. శుక్ర వారం 108 వాహనం ఎదురుగా ‘థ్యాంక్యూ... సీఎం సార్’ అంటూ ప్లకా ర్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ముఖ్యమం త్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఉన్న త మ జీతానికి అదనంగా నెలకు రూ. 2 వేలు పెంచిం దని హర్షం వ్యక్తం చేశారు.
గతమంతా మట్టిరోడ్డుకే పరిమితమైన ఆ గ్రామానికి ఇటీవల కూటమి ప్రభుత్వం తారురోడ్డు మంజూరు చేసింది. దీంతో తమ ప్రయాణ కష్టాలు తీరు తాయని గ్రామస్థులు సంతోషిస్తున్నారు. అయితే అప్పట్లో రోడ్డు మధ్య లో ఏర్పాటు చేసిన విద్యుత స్తంభాలు పనులకు ఆటంకం కలిగి స్తా యనే ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు.
మండల కేంద్రం లోని పాత వూరిలో వెలసిన గ్రామదేవ త పెద్దమ్మ కోర్కెలు తీర్చె కొంగు బంగా రమని భక్తుల నమ్మకం. శివరాత్రి సం దర్భంగా మూడురోజులు జాతర నిర్వ హిస్తారు. ఈ జాతరకు ముదిగుబ్బ మండలం నుంచి కాకుండా కడప, అనంతపురం జిల్లాలు, తెలంగాణ, కర్ణా టక ప్రాంతాల నుంచి భక్తులు తరలివ స్తారు.
ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమ లుచేయకపోతే ప్రతిఘటన తప్పదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు శెట్టిపి జయచంద్రారెడ్డి, దేవేంద్రమ్మ హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యా యుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ నాయకులు గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.
స్థానిక ఎం పీడీవో కార్యాలయం ఎదుట రోడ్డు పక్కనే విద్యుత ట్రాన్స ఫార్మర్ను ఒక దిన్నెను నిర్మించి అమ ర్చారు. ఎంపీడీవో, వ్య వసాయ, ఉపాధి హామీ, గృహ నిర్మాణ శాఖ, తహసీల్దార్ కార్యాల యాలన్నీ ఆ ప్రాంతం లోనే ఉన్నా యి.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గురువారం విజయవంతమైంది. సీఐటీ యూ జాతీయ కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ, రైతుసంఘం, చేనేత కార్మిక సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పుట్టపర్తి, ధర్మవరం, కదిరి పట్టణాలతో పాటు మండలకేంద్రాల్లోనూ భారీ ర్యాలీలు నిర్వహించారు.
మండలపరిధి లోని గూటిబైలు గామంలో వెలసిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద మహాశివరాత్రి పండుగ సందర్భంగా మూడురోజుల పాటు చేపట్టిన ఉత్సవాల ఏర్పాట్లను గురువారం అధికారులు, నాయకు లు పరిశీలించారు. ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు హాజరువుతారని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ముందస్తు పనులు చేప డుతున్నారు.
గ్రామాలే దేశానికి పట్టుగొ మ్మలు అనే నానుడి అం దరికీ తెలిసిందే. అయితే పలు గ్రామాలు ఇ ప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. అందులో మండలపరిధి లోని కురలమాల పంచాయతీ ఒకటి. ఈ పంచాయతీలో కురమాల, గంగాపురం, చౌటకుంటపల్లి గ్రామాలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధా రపడి ఉన్నాయి
నేరాల విషయంలో, ట్రాఫిక్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సతీశకుమార్ పేర్కొ న్నారు. ఆయన మంగళవారం ఎస్పీ సతీశకుమార్ ధర్మవరం వనటౌన, బత్తలపల్లి పోలీసు స్టేషనలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా రికార్డులను పరిశీలించారు.
పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలెక్టర్ శ్యామ్ప్రసాద్ మంగళవారం సందర్శంచారు. కళాశాల సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమై అనేక ప్రశ్నలు అడిగారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విత్తనం ఏవిధంగా భూమిని చీల్చుకుని వచ్చి సమాజానికి ఉపయోగప డుతుందో, అలాగే విద్యార్థులు కూడా బాగా చదువుకుని సమాజానికి ఉపయోగపడాలని సూచించారు.