Home » Prashant Kishor
గంగా పథ్ సమీపంలోని జన్ సురాజ్ క్యాంప్లో ప్రశాంత్ కిషోర్ దీక్ష విరమించనున్నారని, ఉద్యమం తదుపరి దశను కూాడా ప్రకటిస్తారని జన్ సురాజ్ వర్గాలు తెలిపాయి.
జైలులో తనను ఉంచేందుకు పోలీసుల వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవని, దీనిని పరిగణనలోకి తీసుకుని కోర్టు తనకు ఎలాంటి షరతులు లేకుండా బెయిల్ మంజూరు చేసిందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు
కోర్టు తనకు బెయిలు మంజూరు చేసినప్పటికీ, ఎలాంటి తప్పిదాలు చేయరాదని ఆ ఆదేశాల్లో రాసి ఉందని, దీంతో బెయిల్ ఆర్డర్ను తోసిపుచ్చానని, జైలుకు వెళ్లేందుకు అంగీకరించానని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
ప్రశాంత్ కిషోర్ అరెస్టు అనంతరం ఆయనను పాట్నాలోని ఎయిమ్స్ ఆసుపత్రికి వైద్యపరీక్షల నిమిత్తం తరలించారు. కిషోర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు.
Prashant Kishor Arrest: బీహార్లో టెన్షన్ నెలకొంది. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పాట్నాలోని చారిత్రక గాంధీ మైదానం వద్ద ప్రశాంత్ కిషోర్ లగ్జరీ వ్యాన్ ఉండటం ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. కోట్ల రూపాయలు విలువచేసే ఈ వ్యానులో ఏసీ, కిచెన్, బెడ్రూం వంటి సకల సదుపాయాలు ఉన్నాయి.
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులపై లాఠీచార్జ్ జరిగింది. అదే సమయంలో అక్కడకు వచ్చిన ప్రశాంత్ కిషోర్, విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తాననే నినాదంతో గత అక్టోబర్ 2వ తేదీన 'జన్ సూరజ్' పార్టీని ప్రశాంత్ కిషోర్ ప్రారంభించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ ఐఎఫ్ఎస్ అధికారి మనోజ్ భారతిని ప్రకటించారు.
రాజకీయ వ్యూహకర్త, జాన్ సూరజ్ పార్టీ కన్వీనర్ ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా తన ఫీజుల గురించి వెల్లడించారు. ఏదైనా రాజకీయ పార్టీ లేదా నేతలకు సలహాలు ఇస్తే ఎన్ని కోట్ల రూపాయలు తీసుకుంటానో వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
మధుబనిలో జన్మించిన మనోజ్ భారతికి ప్రముఖ విద్యావేత్తగా పేరుంది. డిప్లమోటిక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. జముయిలో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన ఐఐటీ కాన్పూర్లో డిగ్రీ చదివారు. అనంతరం ఐఐటీ ఢిల్లీ నుంచి ఎంటెక్ చేశారు.