• Home » Prakasam

Prakasam

Andhra Pradesh: ఊరినే తాకట్టుపెట్టిన వైసీపీ నేత..!

Andhra Pradesh: ఊరినే తాకట్టుపెట్టిన వైసీపీ నేత..!

పుల్లల చెరువు మండలం ఇసుక త్రిపురవరం గ్రామ రెవెన్యూలోని సర్వే నెం. 296లో 836 ఎకరాల భూమి ఉంది. అదే సర్వే నంబరులో సిద్దెనపాలెం గ్రామం కూడా ఉంది. ఆ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు..

Prakasam: ఫొటో మార్ఫింగ్ కేసు.. రామ్ గోపాల్ వర్మ సమాధానాలు ఇవే..

Prakasam: ఫొటో మార్ఫింగ్ కేసు.. రామ్ గోపాల్ వర్మ సమాధానాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్: వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఒంగోలు పోలీసులు విచారణ కొనసాగుతోంది. రూరల్ పోలీస్ స్టేషన్‌లో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

RGV: పోలీస్ విచారణకు రాంగోపాల్ వర్మ

RGV: పోలీస్ విచారణకు రాంగోపాల్ వర్మ

వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ శుక్రవారం ఒంగోలు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో జరిగే విచారణకు హాజరుకానున్నారు. ఒంగోలు రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో విచారణ జరగనుంది. అందుకు సంబంధించి పోలీసులు పటిష్ఠంగా భద్రత ఏర్పాట్లు చేశారు.

 Markapur Railway Station : ఓవర్‌లోడ్‌తో లిఫ్ట్‌లో ఇరుక్కున్న భక్తులు

Markapur Railway Station : ఓవర్‌లోడ్‌తో లిఫ్ట్‌లో ఇరుక్కున్న భక్తులు

లిఫ్టులో ఇరుక్కుపోయిన 14 మంది ప్రయాణికులు మూడు గంటలపాటు నరకయాతన అనుభవించారు.

TDP Govt : రోడ్లకు మహర్దశ

TDP Govt : రోడ్లకు మహర్దశ

రాష్ట్ర పరిధిలోని రోడ్లకు జగన్‌ సర్కారు కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. ఐదేళ్లలో తట్టెడు మట్టి కూడా వేసిన పాపాన పోలేదు.

అసంపూర్తిగా సుందరయ్య కాలనీ

అసంపూర్తిగా సుందరయ్య కాలనీ

కంభం మండలం కందులాపురం పంచాయతీ పరిధిలోని రావిపాడుకు వెళ్లే రోడ్డుపక్కన ఉన్న సుందరయ్యకాలనీ 16 సంవత్స రాలుగా అసంపూర్తిగా ఉంది.

Robbery Gang: ఈ దొంగల ప్లాన్‌ తెలిస్తే హడలే.. మరి ఇంతలా తెగించారే..

Robbery Gang: ఈ దొంగల ప్లాన్‌ తెలిస్తే హడలే.. మరి ఇంతలా తెగించారే..

Robbery Gang: ప్రకాశం జిల్లాలో జరిగిన దొంగతనం షాకింగ్‌కు గురిచేస్తోంది. దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. జూమ్ యాప్ ద్వారా కార్లు బుక్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరి దొంగతనం తెలిసి పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే నిందితులను పట్టుకుని దొంగల ఆట కట్టించారు.

Prakasham: ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడి తరలింపు.. మరికొద్దిసేపట్లో..

Prakasham: ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడి తరలింపు.. మరికొద్దిసేపట్లో..

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు వేగవంతం అయ్యింది. ఈ కేసులో నిందితుడిని ఉన్న కామేపల్లి తులసిబాబును ఒంగోలు పోలీసులు ఇవాళ (మంగళవారం) రెండో రోజు విచారణ చేయనున్నారు.

Custodial Torture Case: తులసిబాబుకు సునీల్ కుమార్‌తో ఉన్న సంబంధాలపై పోలీసుల ఆరా

Custodial Torture Case: తులసిబాబుకు సునీల్ కుమార్‌తో ఉన్న సంబంధాలపై పోలీసుల ఆరా

రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు తులసిబాబును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం రాత్రి విచారించారు. ప్రధానంగా మాజీ సీఐడి చీఫ్ సునీల్ కుమార్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. అయితే సమయం ఎక్కవగా లేకపోవడంతో గంటన్నర మాత్రమే విచారించారు. తిరిగి మంగళవారం ఉదయం విచారణ కొనసాగనుంది.

RRR Case: కస్టోడియల్ టార్చర్ కేసు..  పోలీసుల కస్టడీకి తులసిబాబు..

RRR Case: కస్టోడియల్ టార్చర్ కేసు.. పోలీసుల కస్టడీకి తులసిబాబు..

నాటి ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు కామేపల్లి తులసి బాబును గుంటూరు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం నుంచి ఎస్పీ దామోదర్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో తులసి బాబును విచారించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి