Home » Prakasam
తీసుకున్న అప్పు ఎగ్గొట్టడమేకాక, పోలీసులమంటూ బెదిరించి మరికొంత నగదు దోచుకునేందుకు ప్రయత్నించిన ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
Prakasam district hidden treasures: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపే ముఠాలు పెరిగిపోతున్నాయి. పురాతన ఆలయాలు, చారిత్రక నిర్మాణాలే లక్ష్యంగా కొందరు తవ్వకాలకు పాల్పడడం రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో కొందరు నేరస్థులు అతి తెలివిగా ప్రవర్తించడం చూస్తున్నాం. తాజాగా..
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో మూడో రోజూ స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి.
ప్రకాశం జిల్లాలో గత రెండు రోజులుగా వరుస భూప్రకంపనలు వస్తున్నాయి. భూ ప్రకంపనలు వరుసగా చోటు చేసుకుంటుండంతో ఏం జరుగుతోందోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవతున్నారు.
ముండ్లమూరు(Mundlamuru)లో మరోసారి భూప్రకంపనలు (Earthquake) కలకలం సృష్టించాయి. మూడ్రోజులుగా ముండ్లమూరులో వరస భూప్రకంపనలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
భూప్రకంపనలపై ఏపీ మంత్రులు గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravikumar), డోలా బాలవీరాంజనేయస్వామి(Dola Bala Veeranjaneya Swamy) ఆరా తీరారు. దర్శి నియోజకవర్గంలో భూప్రకంపనలు రావడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్తో ఇరువురు మంత్రులూ మాట్లాడారు.
ప్రకాశం జిల్లా: టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్పా-2‘ చిత్రం విడుదల కావడంతో ఓ హీరోగా ఆయన థియేటర్ సినిమా చూసేందుకు వెళ్ళారని, అప్పుడు జరిగిన ప్రమాదం ఆయన ప్రేరేపించింది కాదని, బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు మరోసారి భయాందోళలనకు గురిచేశాయి. ముండ్లమూరులో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. ఆదివారం ఉదయం10.40గంటల సమయంలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది.
Andhrapradesh: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా గుట్టును ఒంగోలు పోలీసులు రట్టుచేశారు. ఒంగోలు ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలోని పోలీసు బృందం ఈ దొంగలను పట్టుకున్నారు. 100 దేవాలయాల్లో 300 వెండి ఆభరణాలను చోరీ చేసిన ముఠాను పోలీసులు పట్టుకోవడంపై హోంమంత్రి అనిత అభినందించారు.
నడిరోడ్డుపై వదిలేసిన 75 ఏళ్ల వృద్ధిరాలు వెంకట లక్ష్మమ్మపై ఏబీఎన్ ప్రసారంతో ఆమెకు ఊరట లభించింది. ఆమె ముగ్గురు కొడుకులు ఆస్తులు పంచుకుని తల్లిని నడిరోడ్డుపై వదిలేశారు. 20 రోజులుగా ఆమె చలిలో ఇబ్బందులు పడుతోంది. నిన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఆమె దీనగాథపై కథనం ప్రసారమైంది. దీంతో...