Home » Prakasam
మాగుంట రాఘవరెడ్డి(Magunta Raghavareddy)పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగాలు కల్పించాలని డీఎస్సీ-98 అభ్యర్థులు డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎన్ గొల్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారు ప్రాంతంలో 13 ఏళ్ళ విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసి దారుణంగా బాలికను హత్య చేసినట్లుగా ఆనవాళ్లు లభించాయి. కనీసం బాలిక ఎవరో కూడా గుర్తు పట్టకుండా ముఖంపై దుండగులు రాయితో కొట్టారు.
మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే (Markapuram YCP MLA) నాగార్జునరెడ్డిపై వైసీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి (Peddireddy Suryaprakash Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుండి పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి (Former Minister Balineni Srinivas reddy) ప్రకటించారు. అలాగే మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta Srinivasulu Reddy) ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని తెలిపారు. మంగళవారం మీడియాతో బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. కొంత మంది రకరకాలుగా మాట్లాడుతున్నారని... వాటిని నమ్మొద్దని అన్నారు.
ప్రకాశం జిల్లా: అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ రక్షించాలని, అసెంబ్లీ, పార్లమెంట్లోకి సామాన్య ప్రజలు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) వైసీపీకి (YSR Congress) గుడ్ బై చెప్పేస్తున్నారు..! సీఎం వైఎస్ జగన్ రెడ్డితో (CM YS Jagan Reddy) ఆయనకు పడట్లేదు..! కో-ఆర్డినేటర్ పదవి ఎంపీ విజయసాయిరెడ్డికి (MP Vijayasai Reddy) ఇవ్వడం, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు (Prakasam) తనకు వదిలేయాలని పదే పదే అడిగినా జగన్ ఒప్పుకోకపోవడంతో బాలినేని తీవ్ర అసంతృప్తి రగిలిపోతున్నారు.!...
ఏపీకి పట్టిన శని సీఎం జగన్రెడ్డి(CM Jagan Reddy).. ఆ పిచ్చోడి చేతికి రాయిస్తే ప్రజల్నే కొడుతున్నాడని తెలుగుదేశం(Telugu Desham) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు.
వలంటీర్ల దురాగతాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. మొన్న వృద్ధురాలి హత్య.. నిన్న యువతికి వేధింపులు.. నేడు మరొకటి. ఈ వలంటీర్ ఉండేది బెంగుళూరులో. కానీ ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామంలో బయోమెట్రిక్తో పింఛన్లు పంపిణీ చేస్తుంటాడు. అదెలాగో తెలిస్తే.. మీరు కూడా ఈ వలంటీర్ మహా ముదురు అనక మానరు.