• Home » Polavaram

Polavaram

Polavaram: 2027 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: చంద్రబాబు

Polavaram: 2027 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: చంద్రబాబు

వైఎస్ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదల్చలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు

CM Chandrababu: పోలవరం ప్రాజెక్టు సందర్శనకు..

CM Chandrababu: పోలవరం ప్రాజెక్టు సందర్శనకు..

జగన్ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును విస్మరించారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలో వచ్చాక పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజి కింద మరో రూ. 6,270 కోట్లు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈరోజు సీఎం చంద్రబాబు పోలవరం సందర్శనకు వస్తున్నారు.

CM Chandrababu: పోలవరానికి సీఎం చంద్రబాబు

CM Chandrababu: పోలవరానికి సీఎం చంద్రబాబు

CM Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. మార్చి 27వ తేదీన ఆయన పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ గురించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్‌ను మరోసారి ఆయన సందర్శించనున్నారు.

 CR Patil: పోలవరం ప్రాజెక్టు‌పై లోక్‌సభలో చర్చ.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ ఏమన్నారంటే..

CR Patil: పోలవరం ప్రాజెక్టు‌పై లోక్‌సభలో చర్చ.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ ఏమన్నారంటే..

CR Patil:గత యాభై ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు కోసం ఎవరు వచ్చినా ఎలాంటి పురోగతికి నోచుకోలేదని జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. 2.91 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుందని తెలిపారు.

Minister Nimmala Ramanaidu: పోలవరం నిర్వాసితులకు ఐదేళ్లలో రూపాయైునా ఇవ్వలేదు

Minister Nimmala Ramanaidu: పోలవరం నిర్వాసితులకు ఐదేళ్లలో రూపాయైునా ఇవ్వలేదు

పునరావాస కాలనీ ల నిర్మాణానికి అరబస్తా సిమెంటు పనులు కూడా చేయలేదని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.

Polavaram Project: పోలవరానికి రూ.2,704 కోట్లు

Polavaram Project: పోలవరానికి రూ.2,704 కోట్లు

పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం రూ.2,704 కోట్ల అడ్వాన్స్‌ నిధులు విడుదల చేసింది.

YS Sharmila : పోలవరంపై మాట్లాడే నైతికత వైసీపీకి లేదు

YS Sharmila : పోలవరంపై మాట్లాడే నైతికత వైసీపీకి లేదు

‘పోలవరంపై మాట్లాడే నైతికత వైసీపీకి లేదు. పోలవరం పేరు వింటేవైఎస్ఆర్‌ గుర్తుకు వచ్చే వారికి... ఐదేళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాశారా?

 CM Chandrababu: కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఎందుకంటే

CM Chandrababu: కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఎందుకంటే

CM Chandrababu: ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు పలువురు నేతలను కలుస్తున్నారు. ఏపీ డెవలప్‌మెంట్‌పై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు.

MP Sana Satish:  ఏపీ లిక్కర్ స్కాం 20 వేల కోట్లు.. టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

MP Sana Satish: ఏపీ లిక్కర్ స్కాం 20 వేల కోట్లు.. టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

ఢిల్లీ లిక్కర్ స్కాం 2 వేల కోట్లు అయితే ఏపీ లిక్కర్ స్కాం 20 వేల కోట్లు అని టీడీపీ ఎంపీ సానా సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి అక్రమాలపై పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు తెలిపారు.

YV Subba Reddy: మా ప్రయత్నం మేం చేస్తుంటే.. మీరు మాత్రం అందుకే  పరిమితం అయ్యారు..

YV Subba Reddy: మా ప్రయత్నం మేం చేస్తుంటే.. మీరు మాత్రం అందుకే పరిమితం అయ్యారు..

టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్ట్, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి