• Home » Polavaram

Polavaram

సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ఏపీలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం-నలమల్ల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల, వరికపూడిశెల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులను సమీక్షించారు.

నాలుగు లేగ దూడలపై పెద్దపులి దాడి..

నాలుగు లేగ దూడలపై పెద్దపులి దాడి..

పోలవరం జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. నాలుగు లేగదూడలపై పులి దాడి చేసి చంపేసింది. దీంతో గిరిజనలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ పూర్తి.. సీఎం చంద్రబాబు ట్వీట్..

పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ పూర్తి.. సీఎం చంద్రబాబు ట్వీట్..

పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణంలో మరో కీలక ఘట్టం పూర్తయ్యిందని అన్నారు.

ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు షాక్.. భారీగా నగదు మాయం

ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు షాక్.. భారీగా నగదు మాయం

ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. తన ఖాతా నుంచి భారీగా నగదు కాజేశారు. ఈ విషయంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

పోలవరం.. నిర్వాసితుల త్యాగానికి ప్రతిరూపం

పోలవరం.. నిర్వాసితుల త్యాగానికి ప్రతిరూపం

పోలవరం నిర్వాసితులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సీఎం చంద్రబాబు రూ.226 కోట్ల పరిహారం సొమ్మును ఉగాది కానుకగా ఇవ్వడమే దీనికి కారణం. అంతేకాదు..

పోలవరం ప్రారంభానికి ముందే నిర్వాసితులకు న్యాయం:  సీఎం చంద్రబాబు

పోలవరం ప్రారంభానికి ముందే నిర్వాసితులకు న్యాయం: సీఎం చంద్రబాబు

పోలవరం నిర్వాసితులకు పారదర్శకంగా చెల్లింపులు జరుపుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే నిర్వాసితులకు న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

20 రోజులుగా పెద్దపులి సంచారం.. ప్రజల్లో భయం భయం

20 రోజులుగా పెద్దపులి సంచారం.. ప్రజల్లో భయం భయం

పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది. రెండురోజుల పాటు కాకినాడ జిల్లాలో సంచరించిన పులి.. అక్కడి నుంచి తప్పించుకుని పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది.

జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యంగా వదిలేశారు: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యంగా వదిలేశారు: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ పనులు పూర్తి అయ్యాయని జగన్‌ దొంగ మాటలు చెప్పారని ఎద్దేవా చేశారు.

పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం

పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం

పోలవరం జిల్లాలో మరోసారి పులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో సంచరించిన అదే పులి.. ఇప్పుడు రంపచోడవరం మండలం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు.

అసెంబ్లీలో జరిగే చర్చలు ఎలా ఉన్నాయ్.. విద్యార్థులతో అయ్యన్న మాటామంతి

అసెంబ్లీలో జరిగే చర్చలు ఎలా ఉన్నాయ్.. విద్యార్థులతో అయ్యన్న మాటామంతి

అసెంబ్లీ సమావేశాలు వీక్షించడానికి విద్యార్థులు ఇవాళ(బుధవారం) వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి