• Home » PM Kisan Samman Nidhi

PM Kisan Samman Nidhi

PM Kisan : ఖాతాల్లో డబ్బులు పడ్డాయ్.. చెక్ చేసుకున్నారా..

PM Kisan : ఖాతాల్లో డబ్బులు పడ్డాయ్.. చెక్ చేసుకున్నారా..

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బటన్ నొక్కి.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన అలా బటన్ నొక్కడమే ఆలస్యం.. దేశ వ్యాప్తంగా రైతుల ముఖాల్లో చిరునవ్వులు చెందాయి..

PM Kisan 21st Installment : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో డబ్బులు పడ్డాయోచ్..

PM Kisan 21st Installment : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో డబ్బులు పడ్డాయోచ్..

రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం డబ్బులను ప్రధాని మోదీ విడుదల చేశారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని.. డీబీటీ పద్ధతిలో..

PM Kisan Updates: పీఎం కిసాన్‌పై బిగ్ అప్‌డేట్.. రైతులు తప్పక తెలుసుకోండి..

PM Kisan Updates: పీఎం కిసాన్‌పై బిగ్ అప్‌డేట్.. రైతులు తప్పక తెలుసుకోండి..

కేంద్రం లక్షల మంది రైతుల పేర్లను పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారం గత కొద్దిరోజుల నుంచి బాగా జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది.

PM Kisan: నవంబర్‌లో పీఎం కిసాన్ నిధుల విడుదల..

PM Kisan: నవంబర్‌లో పీఎం కిసాన్ నిధుల విడుదల..

ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి యోజన అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000లను అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికీ రూ.2,000 చొప్పున మూడు వాయిదాల్లో చెల్లిస్తారు.

PM Kisan 21st Installment Date: పీఎమ్-కిసాన్ 21వ విడత నిధుల విడుదల ఎప్పుడు? పూర్తి వివరాలివే..

PM Kisan 21st Installment Date: పీఎమ్-కిసాన్ 21వ విడత నిధుల విడుదల ఎప్పుడు? పూర్తి వివరాలివే..

భారతదేశంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.6,000 అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని 3 విడతల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లలో క్రెడిట్ చేస్తున్నారు.

PM Kisan Samman Nidhi Yojana: రైతన్నలూ ఇది చేశారా..? లేకపోతే డబ్బులు కోల్పోతారు..!

PM Kisan Samman Nidhi Yojana: రైతన్నలూ ఇది చేశారా..? లేకపోతే డబ్బులు కోల్పోతారు..!

మీరు రైతా..? కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి దరఖాస్తు చేశారా? ఈ కేవైసీ, భూమి ధృవీకరణ పూర్తి చేశారా? అయినప్పటికీ డబ్బులు పడటం లేదా? అయితే, మీరు ఖచ్చితంగా ఈ తప్పు చేస్తున్నట్లే.

PM Kisan 21st Installment: దీపావళికి ముందే పీఎం కిసాన్ నగదు వస్తుందా..రైతులకు లేటెస్ట్ అప్‌డేట్

PM Kisan 21st Installment: దీపావళికి ముందే పీఎం కిసాన్ నగదు వస్తుందా..రైతులకు లేటెస్ట్ అప్‌డేట్

ఈసారి రైతులకు దీపావళి పండుగకు ముందే గుడ్ న్యూస్ రానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత డబ్బులు పండగకు ముందే రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు సమాచారం.

AP News: అన్నదాతల్లో అయోమయం.. లబ్ధిదారుల్లో వ్యత్యాసం..

AP News: అన్నదాతల్లో అయోమయం.. లబ్ధిదారుల్లో వ్యత్యాసం..

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల్లో.. ఒక దానికి లబ్ధి చేకూరి, మరో పథకం వర్తించని రైతులు, రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ, వారి సందేహాలను నివృత్తి చేసే వారు కానరావడం లేదు. రెండు పథకాలకు ఒకే లబ్దిదారుల జాబితా లేదని అధికారులు చెప్పకనే చెబుతున్నారు.

PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ 20వ విడత నగదు విడుదల చేసిన ప్రధాని మోదీ..

PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ 20వ విడత నగదు విడుదల చేసిన ప్రధాని మోదీ..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నగదును ప్రధాని మోదీ తాజాగా విడుదల చేశారు. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు.

PM Kisan Delay: పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఇంకా రాలే.. ఆలస్యానికి కారణాలేంటి?

PM Kisan Delay: పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఇంకా రాలే.. ఆలస్యానికి కారణాలేంటి?

దేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కోట్లాది మంది రైతులకు నిరాశ కలిగింది. ఎందుకంటే జూలై 18న రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్ యోజన 20వ విడత డబ్బులు వస్తాయని ఆశించారు. కానీ అలా జరగలేదు. అయితే దీనికి గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి