• Home » PM Kisan Samman Nidhi

PM Kisan Samman Nidhi

రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు చొప్పున పీఎం కిసాన్ డబ్బులు జమ

రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు చొప్పున పీఎం కిసాన్ డబ్బులు జమ

పీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యాయి. ప్రధాని మోదీ 23వ విడత నిధులను విడుదల చేశారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా అర్హులైన రైతుల ఖాతాల్లోకి రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 18,880 కోట్లు నేరుగా జమయ్యాయి.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి.. 22వ విడత నిధులు ఎప్పుడంటే?

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి.. 22వ విడత నిధులు ఎప్పుడంటే?

PM Kisan Samman Nidhi 2026: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుత పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఈ పథకం కింద అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఏడాదికి రూ.6,000 చొప్పున జమ చేస్తుంది కేంద్రం. ఇలా ఇప్పటివరకు 21 విడతల్లో ఈ నిధులు అందగా.. 22వ విడత కోసం లబ్ధిదారులు వేచిచూస్తున్నారు.

PM Kisan Yojana: రైతుల ఖాతాల్లో రూ.2,000.. ఎప్పుడొస్తాయంటే..!

PM Kisan Yojana: రైతుల ఖాతాల్లో రూ.2,000.. ఎప్పుడొస్తాయంటే..!

దేశంలోని కోట్లాది మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రూ.6వేలను వాయిదా పద్ధతిలో అందిస్తున్నారు. అయితే, ఈసారి 22వ విడత నిధుల కోసం అన్నదాతలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

PM Kisan Yojana: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది పీఎమ్ కిసాన్ యోజన నిధులు!

PM Kisan Yojana: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది పీఎమ్ కిసాన్ యోజన నిధులు!

రైతులకు గుడ్ న్యూ్స్. వచ్చే ఏడాది పీఎమ్ కిసాన్ యోజన పథకం నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టాక నిధుల విడుదలకు మార్గం సుగమం కానుంది.

Microsoft CEO meets with PM Modi: మోదీతో సత్యనాదెళ్ల భేటీ.. భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

Microsoft CEO meets with PM Modi: మోదీతో సత్యనాదెళ్ల భేటీ.. భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

భారత ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సత్యనాదెళ్ల.

PM Kisan : ఖాతాల్లో డబ్బులు పడ్డాయ్.. చెక్ చేసుకున్నారా..

PM Kisan : ఖాతాల్లో డబ్బులు పడ్డాయ్.. చెక్ చేసుకున్నారా..

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బటన్ నొక్కి.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన అలా బటన్ నొక్కడమే ఆలస్యం.. దేశ వ్యాప్తంగా రైతుల ముఖాల్లో చిరునవ్వులు చెందాయి..

PM Kisan 21st Installment : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో డబ్బులు పడ్డాయోచ్..

PM Kisan 21st Installment : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో డబ్బులు పడ్డాయోచ్..

రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం డబ్బులను ప్రధాని మోదీ విడుదల చేశారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని.. డీబీటీ పద్ధతిలో..

PM Kisan Updates: పీఎం కిసాన్‌పై బిగ్ అప్‌డేట్.. రైతులు తప్పక తెలుసుకోండి..

PM Kisan Updates: పీఎం కిసాన్‌పై బిగ్ అప్‌డేట్.. రైతులు తప్పక తెలుసుకోండి..

కేంద్రం లక్షల మంది రైతుల పేర్లను పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారం గత కొద్దిరోజుల నుంచి బాగా జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది.

PM Kisan: నవంబర్‌లో పీఎం కిసాన్ నిధుల విడుదల..

PM Kisan: నవంబర్‌లో పీఎం కిసాన్ నిధుల విడుదల..

ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి యోజన అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000లను అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికీ రూ.2,000 చొప్పున మూడు వాయిదాల్లో చెల్లిస్తారు.

PM Kisan 21st Installment Date: పీఎమ్-కిసాన్ 21వ విడత నిధుల విడుదల ఎప్పుడు? పూర్తి వివరాలివే..

PM Kisan 21st Installment Date: పీఎమ్-కిసాన్ 21వ విడత నిధుల విడుదల ఎప్పుడు? పూర్తి వివరాలివే..

భారతదేశంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.6,000 అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని 3 విడతల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లలో క్రెడిట్ చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి