• Home » Pemmasani Chandrasekhar

Pemmasani Chandrasekhar

AP GOVT: గుడ్‌న్యూస్.. ఆ జిల్లా  ప్రజల కోరిక నెరవేర్చనున్న కూటమి సర్కార్

AP GOVT: గుడ్‌న్యూస్.. ఆ జిల్లా ప్రజల కోరిక నెరవేర్చనున్న కూటమి సర్కార్

Pemmasani Chandrasekhar: గుంటూరు అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేలా కీలక నిర్ణయం తీసుకుంది. శంకర్ విలాస్ బ్రిడ్జిని అధునాతనంగా నిర్మించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి.

Pemmasani: అమెరికాలో చంద్రబాబు చాలా మందికి ఫీజులు కడతారు: పెమ్మసాని

Pemmasani: అమెరికాలో చంద్రబాబు చాలా మందికి ఫీజులు కడతారు: పెమ్మసాని

Pemmasani Chandrasekhar: ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు వద్ద వ్యక్తిగతంగా నేర్చుకున్న అంశాలు తనకు అమెరికాలో ఎంతో ఉపయోగపడ్డాయని పెమ్మసాని గుర్తు చేసుకున్నారు.

Minister Pemmasani:  వైసీపీ ప్రభుత్వం వారిని మోసం చేసింది..పెమ్మసాని ఫైర్

Minister Pemmasani: వైసీపీ ప్రభుత్వం వారిని మోసం చేసింది..పెమ్మసాని ఫైర్

Minister Pemmasani Chandra Sekhar: పీవీకే నాయుడు మార్కెట్‌లో వ్యాపారులు ఆందోళన చెందవద్దని వారికి అండగా ఉంటామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాటిచ్చారు. త్వరగా కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని తెలిపారు.

Pemmasani: గుంటూరు అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని కీలక నిర్ణయం

Pemmasani: గుంటూరు అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని కీలక నిర్ణయం

Pemmasani Chandrasekhar: గుంటూరు అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పెమ్మసాని చంద్రశేఖర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Pemmasani Chandrasekhar: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Pemmasani Chandrasekhar: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Pemmasani Chandrasekhar: మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్వెన్షన్ స్కీం (MIS) ద్వారా మిర్చి క్వింటాకు రూ.11,781 మద్దతు ధరగా కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

 Minister P. Chandrashekhar : కేంద్ర బడ్జెట్‌ విప్లవాత్మకం: పెమ్మసాని

Minister P. Chandrashekhar : కేంద్ర బడ్జెట్‌ విప్లవాత్మకం: పెమ్మసాని

విప్లవాత్మకమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు.

Pemmasani Chandrashekhar : జగన్‌ పాలనలో రాష్ట్రానికి చెడ్డపేరు

Pemmasani Chandrashekhar : జగన్‌ పాలనలో రాష్ట్రానికి చెడ్డపేరు

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్‌ జగన్‌ చెడ్డపేరు తీసుకొచ్చారని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌....

Pemmasani Chandra Sekhar: అమరావతిపై జగన్ కుట్ర.. పెమ్మసాని చంద్రశేఖర్ విసుర్లు

Pemmasani Chandra Sekhar: అమరావతిపై జగన్ కుట్ర.. పెమ్మసాని చంద్రశేఖర్ విసుర్లు

Pemmasani Chandra Sekhar :అమరావతిని జగన్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందని ద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో రోడ్లనిర్మాణ పనులు మూలన పడ్డాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

Pemmasani Chandrasekhar: మార్పునకు సీఎం చంద్రబాబు ముందుంటారు

Pemmasani Chandrasekhar: మార్పునకు సీఎం చంద్రబాబు ముందుంటారు

లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం ప్రవేశపెట్టరు. ఈ బిల్లును విపక్షాలకు చెందిన సభ్యులు వ్యతిరేకించారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీ టీడీపీ మద్దతు తెలిపింది.

TDP: జమిలి ఎన్నికల బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ

TDP: జమిలి ఎన్నికల బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టడం మంచిదేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. అయితే జమిలి ఎన్నికలకు ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకుంటామని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి