• Home » Pemmasani Chandrasekhar

Pemmasani Chandrasekhar

Amaravati Farmers Issues: రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ ఫోకస్

Amaravati Farmers Issues: రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ ఫోకస్

రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ మరోసారి సమావేశమైంది. రైతుల ప్లాట్లకు హద్దు రాళ్లు వేసి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.

Pemmasani Chandrasekhar: అపోహలు నమ్మొద్దు.. ఆరు నెలల్లో పరిష్కరిస్తాం: కేంద్రమంత్రి

Pemmasani Chandrasekhar: అపోహలు నమ్మొద్దు.. ఆరు నెలల్లో పరిష్కరిస్తాం: కేంద్రమంత్రి

రాజధాని అమరావతి రైతుల సమస్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ భేటీ అయ్యింది. గ్రామాల వారీగా అభివృద్ధికి 20 రోజుల్లో 25 గ్రామాలకు డీపీఆర్ సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెల్లడించారు.

Pemmasani On Postal And BSNL Services: సామాన్యులకు ఉపయోగపడేలా పోస్టల్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పురోగతి: పెమ్మసాని

Pemmasani On Postal And BSNL Services: సామాన్యులకు ఉపయోగపడేలా పోస్టల్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పురోగతి: పెమ్మసాని

భారతదేశంలో ప్రతి మారుమూల గ్రామానికి భారత్ నెట్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతంలో పరిశ్రమలు రావడానికి కావలిసిన ఎకో సిస్టమ్స్ అభివృద్ధి చేయడానికి అనేక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Pemmasani Chandrashekhar: కూటమి ప్రభుత్వంలోనే ఉద్యోగ కల్పన, రాష్ట్రానికి ఆదాయం..

Pemmasani Chandrashekhar: కూటమి ప్రభుత్వంలోనే ఉద్యోగ కల్పన, రాష్ట్రానికి ఆదాయం..

ఏపీలో డేటా సెంటర్ కోసం గత సంవత్సరకాలం నుంచి మంత్రి నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని పెమ్మసాని గుర్తు చేశారు. రూ.90,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్‌ను కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు.

Pemmasani Chandrasekhar:ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి: పెమ్మసాని

Pemmasani Chandrasekhar:ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి: పెమ్మసాని

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉద్ఘాటించారు. ఆటో డ్రైవర్ ఒక కుటుంబాన్ని ఏ విధంగా సురక్షితంగా ఇంటికి చేరుస్తారో.. అలాగే సీఎం చంద్రబాబు ఏపీని కూడా సురక్షితంగా ఉంచుతున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.

Chandrababu Naidu: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ..

Chandrababu Naidu: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ..

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐతో కలిసి నిర్వహించనున్న సీఐఐ సదస్సుకు పారిశ్రామిక వేత్తలను వీరు ఆహ్వానం పలుకుతున్నారు.

Pemmasani Chandrasekhar: గత వైసీపీ పాలకులు జీజీహెచ్‌‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారు..

Pemmasani Chandrasekhar: గత వైసీపీ పాలకులు జీజీహెచ్‌‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారు..

గుంటూరు నగరం అభివృద్ధికి పంచ సూత్రాలు పెట్టుకొని పాలన అందిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తెలిపారు. జీజీహెచ్‌లో 8 లిఫ్ట్‌లు ఉంటే 5 పని చేసేవి కావని గుర్తు చేశారు.

Pemmasani Chandrashekhar: ప్రతిసారి ప్రజలను మోసం చేయలేరు.. జగన్‌కు పెమ్మసాని హితవు..

Pemmasani Chandrashekhar: ప్రతిసారి ప్రజలను మోసం చేయలేరు.. జగన్‌కు పెమ్మసాని హితవు..

ప్రజల్ని ఎప్పుడో ఒకసారి మోసం చేయొచ్చు.. కానీ ప్రతిసారి మోసం చేయలేరని మాజీ సీఎం జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలని పెమ్మసాని హితవు పలికారు. గుంటూరు, రాజధాని ప్రజలు బాగా తెలివిగల వారని తెలిపారు.

Pemmasani Fires on Jagan:  జగన్ మాటలు విడ్డూరంగా ఉన్నాయి.. పెమ్మసాని సెటైర్లు

Pemmasani Fires on Jagan: జగన్ మాటలు విడ్డూరంగా ఉన్నాయి.. పెమ్మసాని సెటైర్లు

వైసీపీ హయాంలో ఎయిమ్స్‌కు నీళ్లు, రోడ్లు ఇవ్వలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ మహిళా కళాశాలను కూడా కాపాడలేని అసమర్థత జగన్ ప్రభుత్వానిదని పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు.

Indians Rescued From Myanmar: అడవుల ద్వారా మయన్మార్‌కు భారత యువత.. సంచలన విషయాలు వెల్లడించిన కేంద్రమంత్రి

Indians Rescued From Myanmar: అడవుల ద్వారా మయన్మార్‌కు భారత యువత.. సంచలన విషయాలు వెల్లడించిన కేంద్రమంత్రి

మయన్మార్ నుంచి 37 మంది భారతీయులను కేంద్ర విదేశాంగ శాఖ విడిపించిందని.. వారిలో ఏపీకి చెందిన నలుగురు తెలుగువారు కూడా ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విశాఖపట్నానికి చెందిన ముగ్గురు, రాజమండ్రికి చెందిన ఒకరు ఉన్నారని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి