Home » Parliament
ఇటీవల జరిగిన కాన్స్టిట్యూషన్ క్లబ్ సెక్రటరీ (అడ్మినిస్ట్రేషన్)గా రూడీ మరోసారి ఎన్నికయ్యారు. బీజేపీ నేత సంజీవ్ బల్యాన్పై ఆయన భారీ ఆధిక్యతతో గెలిచారు. మొత్తం 1,295 ఓట్లలో 707 ఓట్లు రూడీ గెలుచుకున్నారు.
కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన యూరియా విషయంలో జాప్యాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని.. అందుకే తెలంగాణ రాష్టానికి చెందిన ఎంపీలందరం వాయిదా తీర్మానం ఇచ్చామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వెల్లడించారు.
అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన వ్యోమగామి శుభాన్షూ శుక్లా గౌరవార్థం నేడు పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరపనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు తెలంగాణ రాష్ట్రానికి 9.80లక్షల మెట్రిక్ టన్నులు యూరియాను కేంద్రం కేటాయించిందని తెలిపారు. కానీ ఇప్పటి వరకు కేవలం 4.50 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా మాత్రమే కేంద్రం సరఫరా చేసిందని చెప్పారు. ఆగస్టు 13వ తేదీ వరకు ఇంకా 6.60లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉందని చామల పేర్కొన్నారు.
మింతా దేవి పేరు ఇప్పుడు ఒక్క బీహార్కు సంబంధించినది మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అసలు ఈమె ఎవరు, ఏంటి మ్యాటర్, ఎంపీలు ఆమె ఫోటోతో ఉన్న టీ షర్టులు ఎందుకు ధరించారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పార్లమెంటు ఉభయ సభలను మంగళవారం నిరవధికంగా వాయిదా వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది
గత ఆర్థిక సంవత్సరం భారత్లో 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్లను గుర్తించామని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో వెల్లడించారు. సభికులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో ఒత్తిడి తేవాలని ఏఐసీసీ చీఫ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఆపరేష్ సిందూర్పై పార్లమెంటులో విపక్షాలు ప్రశ్నలు లేవెనత్తి తమకు తామే హాని చేసుకున్నాయని ప్రధాని విమర్శించారు. ఇలాంటి మరిన్ని డిబేట్లకు వాళ్లు డిమాండ్ చేయాలని కోరుకుంటున్నామని అన్నారు.
బిహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్