• Home » Parliament

Parliament

మహిళా రిజర్వేషన్ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్య: ఒవైసీ

మహిళా రిజర్వేషన్ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్య: ఒవైసీ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టడాన్ని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. ఈ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్యగా అభివర్ణించారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మూడు ప్రధాన బిల్లులపై చర్చ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మూడు ప్రధాన బిల్లులపై చర్చ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఇటీవల మృతిచెందిన పలువురు ప్రముఖులకు లోక్‌సభలో నివాళులర్పించారు. అనంతరం ప్రధాన బిల్లుపై చర్చ మొదలైంది.

డీలిమిటేషన్ బిల్లుపై అసంతృప్తి..  కాపీలను తగలబెట్టిన సీఎం స్టాలిన్

డీలిమిటేషన్ బిల్లుపై అసంతృప్తి.. కాపీలను తగలబెట్టిన సీఎం స్టాలిన్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. నేడు లోక్‌సభలో దీన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ డీలిమిటేషన్ బిల్లు కాపీని తగలబెట్టారు.

‘బిగ్ డే’ దేశ రాజకీయాల్లో భారీ మార్పులు

‘బిగ్ డే’ దేశ రాజకీయాల్లో భారీ మార్పులు

దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు ఈరోజు(గురువారం) బిగ్‌ డేగా నిలవనుంది. కొత్త పార్లమెంట్ భవన సామర్థ్యానికి అనుగుణంగా ఎంపీల సంఖ్య పెంపుదల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.

రాజ్యసభ సమావేశాలు ప్రారంభం

రాజ్యసభ సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈరోజు(గురువారం) ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభల్లో మహిళా బిల్లు, డీలిమిటేషన్‌పై ప్రధానంగా చర్చ జరగనుంది.

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశం

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశం

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను సాధ్యమైనంత వేగంగా అమలు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.

‘నారీ శక్తి వందన్’ బిల్లు.. ఢిల్లీకి మహిళా మంత్రులు

‘నారీ శక్తి వందన్’ బిల్లు.. ఢిల్లీకి మహిళా మంత్రులు

పార్లమెంట్‌లో మహిళా బిల్లుపై చర్చను వీక్షించేందుకు ఏపీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

లోక్‌సభ స్థానాలు 850కి పెంపు.! డీలిమిటేషన్‌కు కేంద్రం సిద్ధం

లోక్‌సభ స్థానాలు 850కి పెంపు.! డీలిమిటేషన్‌కు కేంద్రం సిద్ధం

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న వీటిని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

పార్లమెంటు ప్రాంగణంలో రాహుల్‌తో ముచ్చటించిన మోదీ

పార్లమెంటు ప్రాంగణంలో రాహుల్‌తో ముచ్చటించిన మోదీ

మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలో శనివారంనాడు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రేరణా స్థల్‌ వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన ప్రధానమంత్రి మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొద్దిసేపు సంభాషించుకున్నారు.

అమరావతిపై జగన్‌కు కక్ష, అసూయ పోలేదు: ఎంపీ అప్పలనాయుడు

అమరావతిపై జగన్‌కు కక్ష, అసూయ పోలేదు: ఎంపీ అప్పలనాయుడు

దేశంలో గల 11 పార్టీల సభ్యులు లోక్‌సభ, రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. వైసీపీ మాత్రం అమరావతిని వ్యతిరేకించి.. సమయం ఇవ్వలేదని కొత్త పల్లవిని పాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి