Home » Panchumarthi Anuradha
టీడీపీ ప్రకటించిన మానిఫెస్టోతో వైసీపీ నేతలు గింగిరాలు తిరుగుతున్నారని, అందుకే చంద్రబాబు, లోకేష్పై పిచ్చి వాగుడు వాగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు.
సీఎం జగన్ (CM Jagan)కు సంక్షోభం తప్ప సంక్షేమం తెలియదని, ముఖ్యమంత్రి పేదల పెన్నిధి కాదు.. పేదల ద్రోహి అంటూ టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు.
సీఎం జగన్ ప్రజలకు సేవ చేయకుండా అబద్దాలతో మోసం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వ్యాఖ్యలు చేశారు.
డీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పరామర్శించి దైర్యం చెప్పారు .
బీసీ (BC) అనే పేరు వింటే జగన్రెడ్డి (CM Jagan)కి ఎందుకంత బీపీ? అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (MLC Panchumarthi Anuradha) ప్రశ్నించారు.
మూడు రాజధానులంటే మూడు చోట్ల కాపురం పెట్టడమా జగన్ రెడ్డీ?, విశాఖలో కాపురం పెట్టమని జగన్కు పొలిటికల్ లాబీయిస్ట్ విజయ్ కుమార్ చెప్పాడా?
కొత్త పిచ్చోడు పొద్దరెగడన్న చందంగా ఎప్పుడో ఒకసారి సీఎం బయటకొచ్చి అంకెల గారడీతో ప్రజల్ని మోసం చేస్తున్నారని టీడీపీ (TDP) ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (Panchumarthi Auradha) మండిపడ్డారు.
తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (NaraLokesh) చేపట్టిన యువగళం పాదయాత్రకు (YuvaGalamPadayatra) వస్తున్న ప్రజాస్పందన చూస్తుంటే...
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLA Quota MLC Elections) ముగిసి రోజులు గడుస్తున్నా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాత్రం మాటల తూటాలు ఆగట్లేదు...
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఇప్పుడు ఎక్కడ చూసినా ఆంధ్రాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించే చర్చ. ఏ ఇద్దరు కలిసినా ఏపీలో ఏం జరగబోతోంది..? రానున్న ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల సంగతేంటి..?..