Home » Panchayat Raj Department
గ్రామపంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతంగా అమలుచేసేందుకు, నిత్యం పర్యవేక్షించేందుకు ‘డివిజన్ డెవల్పమెంట్ ఆఫీస్’ (డీడీవో) ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. చిత్తూరు జిల్లాకు నాలుగు కార్యాలయాలు కేటాయించగా, చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరిలలో ఏర్పాటు చేశారు. నవంబరు 1 నుండి ఈ కార్యాలయాలు పనిచేస్తాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రెండు వారాలకు ఒకసారి శాఖాపరంగా సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.
వాటర్ షెడ్ పథకం కింద రైతులకు అందించాల్సిన వ్యవసాయ పరికరాల టెండర్ల వివాదంలో తమ తప్పేమీ లేదని పంచాయతీరాజ్, ఆగ్రోస్ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ ఒకరిపై ఒకరు చెప్పుకొంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీడీవో పోస్టులను భర్తీ చేయాలని ఏపీ పంచాయతీరాజ్ అధికారుల సంక్షేమ సంఘం ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు విజ్ఞప్తి చేసింది.
గ్రామాలు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలుగా ఏర్పడాలని గాంధీజీ చెప్పేవారని, తాను నగరాల్లో ఉన్నా.. పల్లెల్లో ఉండాలనే కోరిక ఉండేదని డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పల్లెల అభివృద్ధి ఎంతో కీలకం అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులు వాటికే ఖర్చు చేయాలని చెప్పానని.. అలాగే అమలు చేస్తున్నానని చెప్పారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ కార్యదర్శి మహేశ్వరయ్యను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అతని వద్ద రూ.85 కోట్ల విలువైన ఆస్తులు మరియు అక్రమంగా రూ.2.7 కోట్ల సంపాదన జరిగినట్టు వెల్లడైంది
స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన అధికారులకు స్పష్టం చేశారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం..
పంచాయతీ ఎన్నికల అంటే పల్లెల్లో మామూలుగా ఉండదు. ప్రత్యర్థుల పోటాపోటీ రాజకీయాలతో హైటెన్షన్ వాతావరణమే ఉంటుంది.
పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతుల ప్రక్రియ వేగవంతం కానుంది. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు కమిషనర్....
గ్రామ పంచాయతీల వ్యవస్థ బలోపేతానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో గ్రామ పంచాయతీలను....