Home » PAN Card
ఏదైనాసరే చిన్నప్పటినుంచీ చేస్తే అది ఒక హాబీగా, ఆ రంగంలో నిష్ణాతులుగా మారే అవకాశం చాలా ఎక్కువ. అది సాంస్కతిక అంశాలైనా, క్రీడలైనా లేదా పొదుపు, పెట్టుబడులైనా. ఆయా అంశాల్ని చిన్నారులకు అలవాటు చేయడం కూడా తల్లిదండ్రుల బాధ్యత.
పన్నులు, బ్యాంకు పనులు, ఇతర ప్రధాన ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు చాలా అవసరం. ఈ కార్డుకు ఆధార్ కార్డు లింక్ ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 31న చివరి తేదీగా అధికారులు ప్రకటించారు.
పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయమని అధికారులు అనేక సార్లు చెప్పారు. ఈ లింక్ చేసుకునేందుకు పలుసార్లు గడువు కూడా ఇచ్చారు. ఇప్పటికీ ఎవరైనా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించకుండా ఉంటే..త్వరగా చేసుకోవాలి. కారణం దీనికి 2025 డిసెంబర్ 31 వరకు గడువును ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది.
మీ పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందా? మీకు తెలియకుండా మీ పాన్ కార్డుపై వేరే ఎవరైనా రుణం తీసుకున్నారని అనుమానంగా ఉందా? ఈ సందేహానికి కేవలం 2 నిమిషాల్లోనే సాల్వ్ చేసుకోండి.
PAN Card: బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా.. వాహనం కొనుగోలు చేయాలన్నా.. భూమికి సంబంధించి క్రయ విక్రయాలు జరపాలన్నా.. ఆస్తుల కొనాలన్నా.. అమ్మాలన్నా.. ఇలా ప్రతి ఒక్కదానికి పాన్ కార్డు తప్పని సరి అయిపోయింది. పాన్ కార్డు లేకుంటే క్రయ విక్రయాలు జరగని పరిస్థితి నేడు నెలకొంది.
ఆధార్ కార్డు తర్వాత అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు పాన్ కార్డు. దేశంలో బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు ఉండే ఉంటుంది. మరి మీ పాన్ కార్డు స్టేటస్ ఏంటని ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా.. ఇది ఎందుకంత ముఖ్యమో తెలుసా.. ఆ విషయం తెలుసుకునేందుకు మీరు ఎక్కడెక్కడికో వెళ్లనవసరం లేదు. ఇప్పుడు మీ మొబైల్లోనే చాలా సులభంగా పాన్ కార్డు స్టేటస్ చెకింగ్తో పాటు దరఖాస్తు కూడా చేయవచ్చు..
పన్ను ఎగవేతదారులే లక్ష్యంగా ఆదాయపుపన్ను శాఖ నిరంతర డ్రైవ్ చేపట్టింది. భారీ నగదు లావాదేవీలు జరిపిన 35,170 మంది పాన్కార్డుదారులను సాంకేతికత ఆధారంగా గుర్తించి, వారికి తాజాగా సోమవారం లేఖలు పంపింది.
PAN 2.0: కేంద్రం పాన్ 2.0 వెర్షన్ తీసుకు వచ్చింది. దీనిపై ప్రజల్లో పలు సందేహాలను ఉన్నాయి. వాటిని వివరించింది. ఆ క్రమంలో పాన్ 2.0 వెర్షన్ ఎందుకు తీసుకు వచ్చింది వివరించిందీ కేంద్రం.
మీరు పాన్, ఆధార్లను(PAN, Aadhaar) ఇంకా లింక్ చేయలేదా. అయితే ఇప్పుడే చేసేయండి. ఇప్పటికే చివరి తేదీ పూర్తింది. కానీ ఇప్పటికైనా జరిమానాతో చెల్లించండి. లేదంటే మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
మరణించిన వారు, నిరక్షరాస్యులు, వృద్ధులు, రైతులు, తరచూ పాన్ కార్డు వినియోగించని వ్యక్తుల పాన్ నంబర్లు దుర్వినియోగానికి గురవుతున్నాయని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తాజాగా ఒక కథనంలో వెల్లడించింది.