Home » Pakistan
ఆయుధ దిగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నట్టు స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రీ) తాజా నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో ఉక్రెయిన్ తొలి స్థానంలో ఉంది. 2021-25 కాలానికి సంబంధించిన వివరాలను సిప్రీ తాజాగా బయటపెట్టింది.
ఇరాన్ భూ భాగంపై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు పాకిస్థాన్కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్తో పాకిస్థాన్ 900 కి.మీ.లకు పైగా సరిహద్దును పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశంపై దాడులను పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా తీవ్రంగా ఖండించారు.
చర్చలకు ఇరాన్ సిద్ధంగా ఉన్నా బలవంతంగా యుద్ధాన్ని రుద్దారని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. దీని వెనుక జియోనిస్టు కుట్ర ఉందని చెప్పారు.
మధ్యప్రాచ్యంలో ఘర్షణల తీవ్రత దృష్ట్యా వాణిజ్య విమానాలకు పాక్షికంగా తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్టు పాకిస్థాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ (PAA) ప్రకటించింది. మార్చి 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆంక్షలు మార్చి 31వ తేదీ వరకూ కొనసాగుతాయని తెలిపింది
పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఇప్పుడు టీమిండియాపై పరోక్షంగా అక్కసును వెళ్లగక్కుతున్నారు. భారత్ సెమీస్ కూడా చేరదంటూ ఇటీవలే పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ జోస్యం చెప్పి నవ్వుల పాలయ్యాడు.
భారతదేశం మరో యుద్ధానికి సిద్ధమవుతోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పేర్కొన్నారు. పాకిస్థాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో మాట్లాడిన జర్దారీ.. భారతదేశం ఇస్లామాబాద్తో మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆరోపించారు.
పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ 2026 హీరో సాహిబ్జాదా ఫర్హాన్కు ఘోర అవమానం జరిగింది. హండ్రెడ్ లీగ్ 2026 వేలం తుది జాబితాలో అతనికి అవకాశం దక్కలేదు.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశలోనే పాకిస్థాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. బాబర్ ఆజం, షాదాబ్ ఖాన్, షాహిన్ అఫ్రిది వంటి సీనియర్ ప్లేయర్లు తీవ్రంగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.. షాదాబ్ ఖాన్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్ తరపున అత్యుత్తమ బ్యాటర్గా నిలుస్తున్న షిమ్రోన్ హెట్మయెర్ మరో ఘనత సాధించాడు. ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో ఈ ఎడమచేతి బ్యాటర్ పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ రికార్డును బ్రేక్ చేశాడు.
కొద్ది రోజులుగా అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో భీకర దాడులు కొనసాగుతున్నాయి. పాక్లోని కీలక సైనిక స్థావరాలపై అఫ్గానిస్థాన్ సైన్యం డ్రోన్లతో దాడి చేసింది.