Home » Pakistan
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న పాకిస్థాన్ను ఈ యుద్ధం మరింత కష్టాల్లోకి నెట్టేసింది.
కాంగ్రేషనల్ రీసెర్చ్ సర్వీస్ విడుదల చేసిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పాకిస్థాన్ ఇప్పటి కూడా పెద్ద సంఖ్యలో ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం ఇస్తోందని.. ఇండియాను, కాశ్మీర్ను టార్గెట్ చేసుకున్న ఉగ్రవాద సంస్థలకు కూడా పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఆ రిపోర్టు తెలిపింది.
పాకిస్థాన్లోని పంజాబ్ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు పాక్ క్రికెటర్ నసీం షాను చిక్కుల్లో నెట్టాయి. అంతేకాక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సదరు ఆటగాడికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు విదేశీయ ప్లేయర్లు పీఎస్ఎల్ను వీడగా.. ఆ జాబితాలో కామెంటేటర్లు కూడా చేరినట్లు సమాచారం.
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఆటగాళ్లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పాకిస్థాన్ను 'దళారీ' దేశంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అభివర్ణించారు. పాకిస్థాన్లాగా భారతదేశం ఎప్పుడూ మధ్యవర్తిత్వం నెరపే దేశం, దళారీ దేశం కాదని అన్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఈ సినిమా గురించి స్పందించినట్లుగా ఓ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు ఏవైనా తమ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఇరాన్ షరతులు విధించింది.
పశ్చిమాసియాలో భారీ సైనిక బలగాల పెంపునకు సిద్ధమవుతున్న అమెరికా.. పాకిస్థాన్ ద్వారా ఇరాన్కు పలు కీలక ప్రతిపాదనలతో కూడిన కాల్పల విరమణ ప్రణాళికను పంపినట్టు సమాచారం. అమెరికా కొనసాగిస్తున్న ఈ దౌత్యపరమైన ప్రయత్నంతో ఇజ్రాయెల్ విస్మయానికి గురైనట్టు తెలుస్తోంది. వివరాల్లోకెళితే..
తనను బ్లాక్ మెయిల్ చేయడానికి తన భార్యను ఓ సాధనంగా వాడుకుంటున్నారని పాకిస్థాన్ న్యాయవ్యవస్థపై ఆ దేశ మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ న్యాయమూర్తులు తమ వ్యక్తిగత లాభం కోసం అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.