Home » Pakistan
నిన్నటి ఆసియా కప్ మ్యాచ్లో భారత క్రీడాకారులు పాక్ టీమ్ సభ్యులతో కరచాలనం చేయకపోవడంపై పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించినట్టు పేర్కొంది.
ఇండియా-పాకిస్థాన్ 2025 ఆసియా క్రికెట్ మ్యాచ్ కు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు ఢిల్లీలో తీవ్ర నిరసన తెలిపారు. టీవీలు పగలకొట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆసియా కప్ 2025లో నేటి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రేజీ క్లాష్ ఎక్కడ లైవ్లో చూడాలి, ఎప్పుడు మొదలవుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టోర్నమెంట్ నిబంధనల ప్రకారంగానే మల్టీనేషనల్ టోర్నమెంట్లలో భారత్ పార్టిసిపేషన్ ఉంటుందని, అంతమాత్రాన దౌత్య, జాతీయ విధానాలను ఇండియా మార్చుకున్నట్టు కాదని అనురాగ్ ఠాకూర్ మీడియాతో శనివారం నాడు మాట్లాడుతూ చెప్పారు.
అధికారుల సమన్వయంతో అక్రమంగా ఉంటున్న పాకిస్తానీయుడు మొహమ్మద్ ఉస్మాన్ను పంజాబ్లోని అటారి సరిహద్దు ద్వారా డిపోర్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 2011లో నేపాల్ ద్వారా అక్రమంగా భారత్లో ప్రవేశించినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
సింగర్ తన టెంట్లో నిద్రపోతూ ఉండగా దారుణం చోటుచేసుకుంది. ఓ ఎలుగుబంటి ఆమెపై దాడి చేసింది. చేతుల్ని తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
పోలీసులు గుడ్డుతో దాడి చేసిన మహిళతో పాటు మరో మహిళను కూడా అరెస్ట్ చేశారు. వారు పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులుగా తేలింది. జర్నలిస్టులు అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పకపోవటంతో గుడ్డుతో దాడి చేసినట్లు వారు తెలిపారు.
భారత్కు పొరుగున ఉన్న దేశాలు సామాజిక, రాజకీయ లేదా ఆర్థిక అంశాంతిని ఎదుర్కొంటున్నాయని సీడీఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. వార్ డొమైన్స్లో మార్పులు చోటుచేసుకోవడం మరో ఆందోళన కలిగించే అంశమని, అందులో ఇప్పుడు సైబర్, అంతరిక్షం కూడా ఉన్నాయని చెప్పారు.
షాంఘై సహకార సంస్థ టియాంజిన్ ప్రకటనను కాంగ్రెస్ ఎంపీ చిదంబరం ఒక 'చెత్త' అన్నారు. ఈ డిక్లరేషన్ ఉగ్రవాదాన్ని, దాని అన్ని రూపాల్ని తీవ్రంగా ఖండించింది.. దానిపై పాకిస్తాన్ సంతకం చేసి ఆమోదించింది. అది ఆ ప్రకటన విలువను చూపిస్తుందని..
షార్జా వేదికగా భారీ అంచనాల మధ్య జరిగిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ టీ20 మ్యాచులో ఆప్ఘాన్ అదరగొట్టింది. 18 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. ఓవైపు పాకిస్తాన్ ఆటగాళ్లు తడబడుతుంటే, ఆఫ్ఘనిస్థాన్ మాత్రం తమ ఆధిపత్యాన్ని చాటింది.