• Home » Pakistan

Pakistan

ఇస్లామాబాద్‌లో  ఆత్మాహుతి దాడి.. పాక్ ప్రధాని విచారం

ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. పాక్ ప్రధాని విచారం

ఇస్లామాబాద్‌లో ఓ మసీదు వద్ద తాజాగా జరిగిన దాడిపై ప్రధాని షహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. దాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు.

మ్యాన్‌హోల్ కవర్స్ చోరీ చేస్తే రూ.50 లక్షల ఫైన్.. పాక్‌లో చట్టం

మ్యాన్‌హోల్ కవర్స్ చోరీ చేస్తే రూ.50 లక్షల ఫైన్.. పాక్‌లో చట్టం

మ్యాన్‌హోల్స్ కవర్స్‌ చోరీని అరికట్టేందుకు పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ తాజాగా ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఈ కవర్‌లను చోరీ చేసే వారికి గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష రూ.50 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 69 మంది దుర్మరణం

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 69 మంది దుర్మరణం

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. షెహజాద్ టౌన్ ఏరియా టేర్లాయీ ఇమామ్ బారగాహ్ వద్ద జరిగిన ఈ పేలుడులో 69మంది మరణించగా, 169 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది.

డబ్ల్యూసీ-2026: మేము కొలంబో వెళ్తాం: సూర్య కుమార్

డబ్ల్యూసీ-2026: మేము కొలంబో వెళ్తాం: సూర్య కుమార్

భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాకిస్థాన్‌ నిర్ణయంపై టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ స్పందించాడు. ఐసీసీ షెడ్యూల్‌కు అనుగుణంగా తాము నడుచుకుంటామని స్పష్టం చేశాడు.

Ind Vs Pak: పాకిస్థాన్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్

Ind Vs Pak: పాకిస్థాన్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్

టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ తొలిసారి స్పందించింది.

బీసీసీఐ చేస్తే ఒప్పు.. పీసీబీ చేస్తే తప్పా?.. పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు

బీసీసీఐ చేస్తే ఒప్పు.. పీసీబీ చేస్తే తప్పా?.. పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు

టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ వివాదం వేళ ఆ దేశ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వివాదాన్ని మొదలు పెట్టిందే బీసీసీఐ అని ఆరోపించాడు.

పాక్ టీమ్ భారత్‌కు పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు: సంజయ్ మంజ్రేకర్

పాక్ టీమ్ భారత్‌కు పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు: సంజయ్ మంజ్రేకర్

భారత్‌తో పాక్ ఆడటంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ టీమ్ బలహీనంగా ఉందని.. టీమిండియాకు పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదని అభిప్రాయపడ్డాడు. భారత్‌తో మ్యాచ్ ఆడకపోయినా ఫర్వాలేదని అన్నాడు.

భారత్‌తో మ్యాచ్‌ను పాక్ బహిష్కరిస్తే ఏమౌతుందంటే..? ఐసీసీ నిబంధనలు ఇవే..

భారత్‌తో మ్యాచ్‌ను పాక్ బహిష్కరిస్తే ఏమౌతుందంటే..? ఐసీసీ నిబంధనలు ఇవే..

టీ20 ప్రపంచ కప్-2026 మెగా టోర్నీలో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐసీసీలోని కొన్ని నిబంధనలు పాకిస్థాన్ కు గట్టి షాక్ ఇవ్వనున్నాయి.

పాక్‌ సైనికులపై తూటాల వర్షం.. బలోచ్ యువతి వీరత్వం

పాక్‌ సైనికులపై తూటాల వర్షం.. బలోచ్ యువతి వీరత్వం

పాక్‌లోని బలోచిస్థాన్ ప్రావిన్స్‌కు స్వాతంత్ర్యం కోసం ఓ మహిళా ఫైటర్ ఆత్మబలిదానం చేసిన వీడియో వైరల్‌గా మారింది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ స్వయంగా ఈ వీడియోను రిలీజ్ చేసింది.

భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడం బాధాకరం.. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది

భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడం బాధాకరం.. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది

టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొంటాం కానీ భారత్‌తో మ్యాచులు ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే ఈ అంశంపై పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి