• Home » Pakistan

Pakistan

అన్ని నౌకలు స్వేచ్ఛగా వెళ్లాలి.. లేదంటే ఒక్కటి కూడా దాటొద్దు: ట్రంప్

అన్ని నౌకలు స్వేచ్ఛగా వెళ్లాలి.. లేదంటే ఒక్కటి కూడా దాటొద్దు: ట్రంప్

ఇస్లామాబాద్‌ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. హోర్ముజ్‌ జలసంధిని అడ్డుపెట్టుకుని ఇరాన్‌ ప్రపంచ దేశాలను ఇబ్బందిపెడుతోందని మండిపడ్డారు.

హోర్ముజ్‌లో అన్ని నౌకల్ని అడ్డుకోండి.. అమెరికా నౌకాదళాన్ని ఆదేశించిన ట్రంప్!

హోర్ముజ్‌లో అన్ని నౌకల్ని అడ్డుకోండి.. అమెరికా నౌకాదళాన్ని ఆదేశించిన ట్రంప్!

అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే అన్ని నౌకలను అడ్డుకోవాలని అమెరికా నౌకాదళాన్ని ఆయన ఆదేశించారు.

చర్చలు మొదలు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

చర్చలు మొదలు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

యూఎస్, ఇరాన్ చర్చలు మొదలైన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ నిజాయతీని గమనిస్తుంటానని అన్నారు.

వెనక్కు తగ్గని ఇరాన్.. షరతులకు అంగీకరిస్తేనే చర్చలని స్పష్టీకరణ!

వెనక్కు తగ్గని ఇరాన్.. షరతులకు అంగీకరిస్తేనే చర్చలని స్పష్టీకరణ!

యూఎస్‌తో చర్చలకు ముందే ఇరాన్ కొన్ని కండీషన్స్ పెట్టినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. లెబనాన్‌పై దాడులు ఆగడం, ఇరాన్ ఆస్తులపై ఆంక్షల తొలగింపు జరిగితేనే చర్చలు మొదలుపెడతామని ఇరాన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

 చనిపోయిన చిన్నారుల బ్యాగులతో చర్చలకు.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు

చనిపోయిన చిన్నారుల బ్యాగులతో చర్చలకు.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు

చర్చలకు పాకిస్థాన్ వచ్చిన ఇరాన్ ప్రతినిధులు విమానంలో తమతో పాటు ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన స్కూలు పిల్లల ఫొటోలు, రక్తంతో తడిసిన వారి బ్యాగులు, ఇతర వస్తువులను కూడా తీసుకువచ్చారు.

అమెరికా-ఇరాన్ చర్చల వేళ కోటలా మారిన ఇస్లామాబాద్.. రెండు రోజుల పాటు సెలవు ప్రకటన!

అమెరికా-ఇరాన్ చర్చల వేళ కోటలా మారిన ఇస్లామాబాద్.. రెండు రోజుల పాటు సెలవు ప్రకటన!

అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలకోసం ఇస్లామాబాద్ సర్వసన్నద్ధమైంది. నగరంలో లాక్‌డౌన్ విధించారు. పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించింది.

పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు.. ఇస్లామాబాద్‌కు చేరుకున్న ఇరాన్ బృందం

పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు.. ఇస్లామాబాద్‌కు చేరుకున్న ఇరాన్ బృందం

పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా - ఇరాన్ ప్రతినిధుల మధ్య ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అమెరికా ప్రతినిధుల బ‌ృందం పాక్ చేరుకోగా, ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఇస్లామాబాద్ చేరుకుంది.

ఇజ్రాయెల్ ఆగ్రహం! పాక్ మంత్రి ట్వీట్‌ను డిలీట్ చేయించిన ఆర్మీ చీఫ్

ఇజ్రాయెల్ ఆగ్రహం! పాక్ మంత్రి ట్వీట్‌ను డిలీట్ చేయించిన ఆర్మీ చీఫ్

ఇజ్రాయెల్‌‌ను క్యాన్సర్‌‌గా అభివర్ణిస్తూ పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన పోస్టు వివాదాస్పదం కావడంతో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రితో ట్వీట్‌ను డిలీట్ చేయించారు.

పాకిస్థాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం

పాకిస్థాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఇవి ఏమాత్రం సహించరానివని స్పష్టం చేసింది.

ఇరాన్, అమెరికా సీజ్ ఫైర్.. పాకిస్థాన్‌పై అమెరికా ఒత్తిడి తేవడంతో..

ఇరాన్, అమెరికా సీజ్ ఫైర్.. పాకిస్థాన్‌పై అమెరికా ఒత్తిడి తేవడంతో..

అమెరికా, ఇరాన్‌ల మధ్య రాజీ కుదర్చటాన్ని పాకిస్థాన్ గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. తనను తాను శాంతిదూతగా చెప్పుకుంటోంది. ఇలాంటి సమయంలో బ్రిటన్‌కు చెందిన ది ఫైనాన్షియల్ టైమ్స్ న్యూస్ పేపర్ సంచలన కథనాన్ని ప్రచురించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి