Home » Pakistan
ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. హోర్ముజ్ జలసంధిని అడ్డుపెట్టుకుని ఇరాన్ ప్రపంచ దేశాలను ఇబ్బందిపెడుతోందని మండిపడ్డారు.
అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించే అన్ని నౌకలను అడ్డుకోవాలని అమెరికా నౌకాదళాన్ని ఆయన ఆదేశించారు.
యూఎస్, ఇరాన్ చర్చలు మొదలైన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ నిజాయతీని గమనిస్తుంటానని అన్నారు.
యూఎస్తో చర్చలకు ముందే ఇరాన్ కొన్ని కండీషన్స్ పెట్టినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. లెబనాన్పై దాడులు ఆగడం, ఇరాన్ ఆస్తులపై ఆంక్షల తొలగింపు జరిగితేనే చర్చలు మొదలుపెడతామని ఇరాన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
చర్చలకు పాకిస్థాన్ వచ్చిన ఇరాన్ ప్రతినిధులు విమానంలో తమతో పాటు ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన స్కూలు పిల్లల ఫొటోలు, రక్తంతో తడిసిన వారి బ్యాగులు, ఇతర వస్తువులను కూడా తీసుకువచ్చారు.
అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలకోసం ఇస్లామాబాద్ సర్వసన్నద్ధమైంది. నగరంలో లాక్డౌన్ విధించారు. పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించింది.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా - ఇరాన్ ప్రతినిధుల మధ్య ఇస్లామాబాద్లో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అమెరికా ప్రతినిధుల బృందం పాక్ చేరుకోగా, ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఇస్లామాబాద్ చేరుకుంది.
ఇజ్రాయెల్ను క్యాన్సర్గా అభివర్ణిస్తూ పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన పోస్టు వివాదాస్పదం కావడంతో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రితో ట్వీట్ను డిలీట్ చేయించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఇవి ఏమాత్రం సహించరానివని స్పష్టం చేసింది.
అమెరికా, ఇరాన్ల మధ్య రాజీ కుదర్చటాన్ని పాకిస్థాన్ గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. తనను తాను శాంతిదూతగా చెప్పుకుంటోంది. ఇలాంటి సమయంలో బ్రిటన్కు చెందిన ది ఫైనాన్షియల్ టైమ్స్ న్యూస్ పేపర్ సంచలన కథనాన్ని ప్రచురించింది.