Home » Old age
పింఛన పెంపు అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబునాయుడు... ఆ మేరకు ఆ హామీ అమలుపై దృష్టి సారించారు. ఏప్రిల్, మే, జూన నెలల బకాయిలతో పాటు జూలై నెలతో కలుపుకుని చెల్లించేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు పింఛన పెంచుతూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ జీఎం నంబరు 43 జారీ చేశారు. జూన నెలలో పంపిణీ చేసిన రూ.86.80 కోట్లతో ..
పింఛన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వృద్ధులకు శాపంగా మారింది. ఇంటింటికీ పంపిణీ చేసే వెసులుబాటు ఉన్నా.. ఈ నెల కూడా బ్యాంకుల్లోనే జమ చేశారు. దీంతో పింఛన సొమ్ము తీసుకునేందుకు శనివారం ఉదయం నుంచే బ్యాంకుల వద్ద మండుటెండలో పడిగాపులు కాశారు. బ్యాంకు ఖాతాల్లో సొమ్ము మధ్యాహ్నం నుంచి జమ చేయడం మొదలు పెట్టారు.
పింఛన్ల పంపిణీలో రాజకీయాన్ని వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన పంపిణీ చేసే వెసులుబాటు ఉన్నా.. బ్యాంకు ఖాతాలలో జమచేస్తామని చెప్పడం లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమేనని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో సొమ్ము జమ అయిందో లేదో తెలుసుకోవడం, బ్యాంకు నుంచి నగదు వితడ్రా చేసుకోవడం దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బందికరం. ఎండలు మండిపోతున్న తరుణంగా బ్యాంకులకు వెళ్లడం వారికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. జిల్లా వ్యాప్తంగా 663 గ్రామ, వార్డు సచివాలయాలలో...
ఐదేళ్ల వైసీపీ పాలనపై ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం వైఎస్ జగన్ విశ్వప్రయత్నాలు చేస్తు న్నారట. వేసిన ప్రతి ప్లాన్.. రివర్స్ కొడుతుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట. పెన్షన్ల విషయంలో రాద్ధాంతం సృష్టించి.. విపక్షాలపై విషం జిమ్మాలనే జగన్ ప్రయత్నం ఫలించ లేదట. అయినప్పటికీ.. దీనిని ఏదో రకంగా ఎన్నికల వరకు సాగదీయాలని వ్యూహం రూపొందించగా.. అది బెడిసికొట్టినట్లు తెలుస్తోంది.
వృధ్ధాప్య పింఛన్ల విషయంలో జార్ఖండ్ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో 60 ఏళ్లు ఉన్న పింఛన్ అర్హత వయస్సును కాస్తా ఏకంగా 10 ఏళ్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
రోజూ మూడు పూటలా ఆహారం తీసుకున్నట్టు కనీసం రోజులో ఒకసారి అయినా మలవిసర్జనకు వెళ్లడం అనేది కామన్. కానీ ఇతను మాత్రం 10రోజులుగా బాత్రూమ్ కు వెళ్లలేదు. ఫలితంగా ఎలా చనిపోయాడంటే..
రైలు ప్రయాణం చేసేవారిలో టికెట్ తో ప్రయాణించేవారికంటే టికెట్ లేకుండా ప్రయాణించే వారే ఎక్కువ. కానీ ఈ బామ్మ మాత్రం..
రిటైర్మెంట్ తరువాత హాయిగా విశ్రాంత జీవనం గుడుపుతున్న ఓ వ్యక్తి జీవితంలో ఒకే ఒక్క ఫోన్ కాల్ ఊహించని దెబ్బ కొట్టింది
ప్రేమకు వయసుతో సంబంధం ఉండదని ప్రేమికులు అంటుంటారు. అది నిజమే.. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు, ఎవరి మీద పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ముసలివారిని యుక్త వయస్కులు ప్రేమించడం..
వృద్దులకు సంబంధించిన కొన్ని వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. ఈ వృద్ద దంపతులు వర్షం కురుస్తున్నా ఏమాత్రం తగ్గలేదు..