Home » Odisha
Man Tied To Tree: ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. అత్తింటి వారు అతడిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు.
పూరీ జగన్నాథ ఆలయంలోని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఆభరణాలను రత్నాభాండాగారంలో భద్రపరుస్తుంటారు. అనేక మంది రాజులు, భక్తులు సమర్పించిన విలువైన కానుకలను ఇందులో దాచిపెట్టారని చెబుతారు.
గోడలపై రాసిన రాతల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు కూడా ఉండటంతో స్థానికులు, అధికార యంత్రాంగం ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఆలయాన్ని ఉగ్రవాదులు ధ్వసం చేయనున్నట్టు ఆ హెచ్చరిక రాతల్లో ఉంది. దీనితో పాటు పలుఫోన్ నెంబర్లు, 'కాల్ మి' అనే రాతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Para Athlete Jogendra Chhatria: జోగేంద్ర ఛత్రియా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. అదే రోడ్డుపై కొంతమంది పిల్లలు స్కూలుకు వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వీధికుక్క వారిపై దాడి చేసింది.
ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేసే యువతి.. తన సోదురుడికి రాఖీ కట్టేందుకు పుట్టింటికి బయలుదేరేందుకు సిద్ధమైంది. అయితే ప్రయాణానికి కొన్ని గంటల ముందు.. ఆస్పత్రిలోని బాత్రూంలోకి వెళ్లింది. అయితే బయటికి రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి చూడగా..
Delivery Agent Attack: గురువారం ఆన్లైన్ యాప్ ద్వారా ఆమె ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది. డెలివరీ బాయ్ తపన్ దాస్ అలియాస్ మిటు చాలా ఆలస్యంగా ఫుడ్ తెచ్చాడు. ఆమె ఎందుకు ఆలస్యం అయిందని అడిగింది. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వివాదం మొదలైంది.
Witchcraft Suspicion: గోపాల్ ఊరికి వెళ్లడానికి ఒక రోజు ముందు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చనిపోయాడు. అతడి చావుకు కారణం గోపాల్ చేసే క్షుద్రపూజలే అని కొందరు గ్రామస్తులు భావించారు.
ఒడిశాలో కిడ్నాప్కు గురై.. బాచుపల్లి ప్రాంతంలో బంధించి ఉన్న బాలికను మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా చెర నుంచి విడిపించారు. ఒడిశా రాష్ట్రం కేంద్రపడ జిల్లా సాహిర గ్రామానికి చెందిన బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి బాచుపల్లి ప్రాంతంలోని ఇందిరానగర్ కాలనీలో ఉన్న ఒక ఇంట్లో నిర్బంధించారు.
Banana Grove: సైకోగా మారిన దెబసిస్ పాత్ర ఓ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. జులై 19వ తేదీ రాత్రి సోనాలి, సుమతి నిద్రపోతూ ఉన్నారు. దెబసిస్ పాత్ర పెద్ద బండరాయితో వారి దగ్గరకు వచ్చాడు. ఆ రాయితో కొట్టి ఇద్దర్నీ చంపేశాడు.
Jagannath Temple: అభిషిత్ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. 30 వేల రూపాయలు పెట్టి రేబాన్ కంపెనీకి చెందిన మెటా వేపారెర్ కంటి అద్దాలు కొన్నాడు. ఆ కంటి అద్దాల్లో సీక్రెట్ కెమెరాస్ ఫిక్స్ చేసి ఉంటాయి. ఆ సీక్రెట్ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను నేరుగా ఫోన్లకు లేదా సోషల్ మీడియాకు పంపుకోవచ్చు.