Home » NRI Latest News
ఖతర్లోని ఆంధ్ర కళా వేదిక ప్రవాసీ తెలుగు సంఘానికి ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికలలో ప్రముఖ ప్రవాసీ గొట్టిపాటి రమణ అనూహ్యంగా అఖండ విజయం సాధించారు. అంతేకాకుండా తమ గెలుపు నల్లేరుమీద నడకే అన్న విశ్వాసంతో ఉన్న ప్రత్యర్ధి శిబిరం నుండి పోటీ చేసిన వారిలో..
విజయవాడలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న విదేశీ సంపర్క్ కార్యక్రమంపై రాష్ట్రంలో, విదేశాలలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. తెలుగు ఎన్నారైల సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
విజయవాడ-సింగపూర్ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు శ్రీసాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు ధన్యవాదాలు తెలిపారు. ఈ దిశగా సీఎం హామీ ఇచ్చిన రెండు నెలలకే సర్వీసు ప్రారంభం కాబోతోందని హర్షం వ్యక్తం చేశారు.
బ్రూనైలో వికసిత్ భారత్ పరుగు కార్యక్రమాన్ని భారత రాయబార కార్యాలయం విజయవంతంగా నిర్వహించింది. తమన్ మహ్కోటా జుబ్లీ ఎమాస్, ECO కారిడార్, బందర్ సేరిబెగావాన్ వద్ద.. భారత రాయబార కార్యాలయం – బ్రూనై దారుస్సలాం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
దుబాయిలోని తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు అసోసియెషన్ ఇటీవల బతుకమ్మ సంబురాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. ప్రప్రథమంగా దుబాయిలోని భారతీయ కాన్సుల్ జనరల్ సతీశ్ కుమార్ శివన్ తో పాటు స్థానిక ఇమరాతీ జాతీయులైన కొందరు ప్రముఖులు, దుబాయి ప్రభుత్వ అధికారులు కూడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారందరు కలిసికట్టుగా దమ్మాం ప్రాంతంలో తెలుగు ప్రవాసీ సంఘం సాటా (యం) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన దసరా – బతుకమ్మ ఉత్సవాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.
ఏపీ ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, HDPT-హిందు ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఛైర్మన్ (క్యాబినెట్ ర్యాంకు), భాజపా నేత డా. దాసరి శ్రీనివాసులు శనివారం డల్లాస్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రవాసాంధ్రులతో ఆయన సమావేశమయ్యారు.
మెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని కాపిటల్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. తిరుమలను మరిపించేలా అర్చకులు శ్రీవారి కళ్యాణ క్రతువును కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక పరిసరాలు గోవింద నామాలతో మార్మోగాయి.
అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ బోస్టన్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కళాశాలలో కూచిపూడి, భరతనాట్యం పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహాకులు వెల్లడించారు.
గల్ఫ్లో ఉపాధి కోసం వలస వెళ్లి.. అసువులు బాసిన తెలంగాణ ప్రవాసీకి దాదాపు ఐదేళ్ల తర్వాత అంత్యక్రియలు జరిగిన సంఘటన తాజాగా బహ్రెయిన్లో చోటు చేసుకుంది.