Home » NRI Latest News
అమెరికాలో తొలిసారిగా సెయింట్ లూయిస్లోని హిందు ఆలయంలో నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం మంగళవారం భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా ప్రారంభమైంది.
మేరీల్యాండ్లోని బాల్టిమోర్లో జులై 31 నుండి ఆగష్టు 2వ తేదీ వరకూ మూడు రోజుల పాటు నిర్వహించనున్న అమెరికా తెలుగు సంఘం (ఆటా) 19వ ద్వైవార్షిక మహాసభలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల రిద్ధీ చౌహాన్ తన స్కూల్లోని నేవీ జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రెయినింగ్ కోర్ (ఎన్జేఆర్ఓటీసీ) యూనిట్కు నాయకత్వం వహించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది.
అట్లాంటా నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.
అమెరికా చరిత్రలో తొలిసారిగా సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో నవకుండాత్మక శతచండీ సహిత శతరుద్రయాగం నిర్వహిస్తున్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హైకింగ్-26’ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.
గల్ఫ్ దేశాలలో పని చేస్తూ క్యాన్సర్ బారిన పడి స్వదేశానికి తిరిగి వచ్చే పేద ప్రవాసాంధ్ర కార్మికులకు వైద్య చికిత్స అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రవాసాంధ్ర ప్రముఖురాలు శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణను కోరారు.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నూతనంగా నియమించిన ఏపీఎన్ఆర్టీ (APNRT) కో-ఆర్డినేటర్ల సమావేశం మెల్బోర్న్లో అత్యంత ఆత్మీయ వాతావరణంలో జరిగింది.
తెలంగాణకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో వర్జీనియాలో (యూఎస్ఏ) ఎన్నారైల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్గా డాక్టర్ రాజా నియమితులయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజా మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు.