• Home » NRI Latest News

NRI Latest News

SATA Central: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సౌదీ తెలుగు ప్రవాసీ ప్రముఖులు

SATA Central: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సౌదీ తెలుగు ప్రవాసీ ప్రముఖులు

రాజధాని రియాధ్ కేంద్రంగా కీలకంగా వ్యవహారించే సాటా సెంట్రల్ ప్రతినిధులు మంగళవారం ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడును అమరావతిలోని సచివాలయంలో కలిశారు. సాటి తెలుగు వారి కోసం సాటా సెంట్రల్ చేస్తున్న సేవలను వివరించారు. టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వైనాన్ని సీఎంకు చెప్పారు.

NRI: ఎడారి జలవనరుల విధాన పరిశీలనకు రండి.. ఏపీ మంత్రికి ఎన్నారై ఆహ్వానం

NRI: ఎడారి జలవనరుల విధాన పరిశీలనకు రండి.. ఏపీ మంత్రికి ఎన్నారై ఆహ్వానం

ఎడారిలో జన వనరుల విధాన పరిశీలనకు రావాలంటూ ఏపీ మంత్రి నిమ్మకాయల రామనాయుడును సౌదీ ఎన్నారై ప్రముఖుడు మల్లేశన్ ఆహ్వానించారు. మంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు ఆహ్వానించారు.

US Trade War: అమెరికాతో వాణిజ్య యుద్ధం ఇండియాకు మంచిది: రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి రాజశేఖర్

US Trade War: అమెరికాతో వాణిజ్య యుద్ధం ఇండియాకు మంచిది: రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి రాజశేఖర్

అమెరికాతో వాణిజ్య యుద్ధం భారత్‌కు లాభం చేకూరుస్తుందని రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి రాజశేఖర్ అన్నారు. డల్లాస్ పర్యటన సందర్భంగా ఆదివారం అక్కడి ప్రవాసులతో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Frisco Hanuman Temple: ఫ్రిస్కో హనుమాన్ ఆలయంలో కొలువైన శ్రీవారు

Frisco Hanuman Temple: ఫ్రిస్కో హనుమాన్ ఆలయంలో కొలువైన శ్రీవారు

ఫ్రిస్కోలోని హనుమాన్ ఆలయంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరాడు. మహా కుంభాభిషేక వేడుకల్లో భాగంగా స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం శనివారం శాస్త్రోక్తంగా, వైభవోపేతంగా జరిగింది.

Janasena: గల్ఫ్‌కు త్వరలో జనసేన బృందం

Janasena: గల్ఫ్‌కు త్వరలో జనసేన బృందం

ఎన్నారైల సమస్యలను అధ్యయనం చేసేందుకు జనసేన బృందం గల్ఫ్ దేశాల్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా భాగమవుతారని జనసేన పార్టీ సౌదీ ప్రాంతీయ అధ్యక్షుడు తాటికాయల మురారి ఒక ప్రకటనలో తెలిపారు

NRI: ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్  గోనుగుంట్ల కోటేశ్వరరావుకు యూఎస్ఏలో సత్కారం

NRI: ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావుకు యూఎస్ఏలో సత్కారం

రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావును ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు సత్కరించారు. అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో భాను మాగులూరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Central Goverment: పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు.. కారణం ఇదే..

Central Goverment: పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు.. కారణం ఇదే..

గత ఐదు సంవత్సరాలలో ఎంత మంది భారత పౌరసత్వాన్ని వదులుకుని ఇతర దేశాల పౌరసత్వం తీసుకున్నారనే దానిపై వచ్చిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం తెలిపారు.

Chandrababu: పీ-4 పథకానికి ప్రవాసీయులు ముందుకు రావాలి: చంద్రబాబు

Chandrababu: పీ-4 పథకానికి ప్రవాసీయులు ముందుకు రావాలి: చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమానికి ఎన్నారైలు చేయూత నివ్వాలని, ఆట్టడుగు వర్గాలకు సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Indian student shot dead: కెనడాలో భారతీయ స్టూడెంట్ తూటాకు బలి.. నిందితుడిపై మర్డర్ కేసు నమోదు

Indian student shot dead: కెనడాలో భారతీయ స్టూడెంట్ తూటాకు బలి.. నిందితుడిపై మర్డర్ కేసు నమోదు

కెనడాలో పొరపాటున తూటా తగిలి భారతీయ విద్యార్థిని కన్నుమూసిన కేసులో ఓ నిందితుడిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మిగిలిన నిందితులను కూడా గుర్తించి అదుపులోకి తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

NRI: ఆస్ట్రేలియాలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటితో ఆత్మీయ సమ్మేళనం..

NRI: ఆస్ట్రేలియాలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటితో ఆత్మీయ సమ్మేళనం..

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా మెల్‌బోర్న్ లో ప్రవాసాంధ్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి