Home » NIMS
నిమ్స్లోనే బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాడు. అయితే మరికొద్ది రోజుల్లో ఇంటర్నెట్ షిప్ పూర్తవుతుందనుకున్న సమయంలో నితిన్ ఇలా చనిపోవడం సహచరులను షాక్కు గురిచేసింది.
నిమ్స్ ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. మునుపెన్నడూ లేని విధంగా అవుట్ పేషెంట్ (ఓపీ)కు రద్దీ పెరుగుతోంది. గడిచిన మూడు రోజుల్లో 11,590 మంది రోగులు రాగా, మంగళవారం ఒక్కరోజే 4,055 మంది ఓపీ చికిత్సలు పొందారు. నిమ్స్ ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో రోగులు రావడం ఇదే ప్రథమం.
లివర్ పాడైనా, మోకాలి చిప్ప అరిగినా అధైర్యపడొద్దని, శస్త్ర చికిత్సతో పనిలేకుండానే ఇంజెక్షన్ ద్వారా లివర్కు పునరుజ్జీవం పోయోచ్చని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు అంటున్నారు.
కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పదికి పెరిగింది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై నిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆసోది కురుమయ్య (59) ఈ నెల 10న చికిత్స పొందుతూ మరణించారు.
నిమ్స్ ఆస్పత్రిలోని ఓ మ్యాన్హోల్లో నెలలు నిండకుండా పుట్టిన శిశువు మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపింది.
Telangana Government: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం నాడు నిమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్ ఇచ్చేందుకు మంత్రి దామోదర రాజనర్సింహ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నిమ్స్ వైద్యులు 2024 నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్-ఎస్ఎస్)లో అద్భుతమైన ర్యాంకులు సాధించారు. డాక్టర్ జకీర్ హుస్సేన్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ను సాధించడం విశేషం
Nims fire incident: నిమ్స్ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు విచారణ చేపట్టారు. అయితే వారి విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి ఆరోగ్య శ్రీ సిబ్బందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బాణసంచాను అక్రమంగా నిల్వచేశారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.
నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎమర్జెన్సీ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని 5వ అంతస్తులో మంటలు చెలరేగాయి.