Home » National
బెంగళూరులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కోపంతో ఓ యువతి కుక్కపిల్లను ఘోరంగా చంపింది. అసలేమైందంటే..
అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఒక సంచలనాత్మక ప్రకటన వచ్చింది. మహిళలకు ఏటా సంక్రాంతికి రూ.30 వేలు.. వాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు..
అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ సంస్థలకు సంబంధించిన రూ.7,500 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది...
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ నెట్వర్క్ విస్తరణను వేగవంతం చేసే విధంగా ఇండియన్ రైల్వే శాఖ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా నాలుగు కొత్త వందే భారత్ రైళ్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది.
తమిళనాడు ప్రజల ఓటు హక్కులను లాక్కుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు హడావిడిగా ఎస్ఐఆర్ను అమలు చేయాలనుకుంటున్నారని, దీనికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఐక్యంగా తమ గొంతు వినిపించాల్సి ఉందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్టాలిన్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాదని ప్రియాంక విమర్శించారు. ప్రధాని, ఇతర కేంద్ర నాయకులు న్యూఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్తో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు.
తమ ఖాతాదారులకు వెసులుబాటు కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. మెంబర్ పోర్టల్లోనే పీఎఫ్ లావాదేవీలను చెక్ చేసుకునేలా పాస్బుక్ లైట్ పేరుతో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది.
భారత్లో అంటువ్యాధుల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అంటువ్యాధుల....
తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న మరో రెండు ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) కొరడా ఝళిపించింది.