Home » NASA
అంతరిక్షం అంటే అదో అద్భుతం. అలాంటి అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్లిన ఓ వ్యోమగామి.. అక్కడి నుంచి ఓ వీడియోను తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఆ వ్యోమగామి ఏం కవర్ చేశారు? వాటి సంగతులేంటి? దానిపై నెటిజన్ల స్పందన ఎలా ఉందో.. ఆ వివరాలు మీకోసం...
సౌర తుఫాను, వాతావరణ సమస్యలు వంటి కారణాలతో కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న 'ఎస్కపేడ్' మిషన్ ఎట్టకేలకు గురువారం ప్రారంభమైంది. ఫ్లోరిడా తీరంలోని కేప్ కెనవరెల్ స్పేస్ స్టేషన్ నుంచి అంగారకుడి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
తన వయసు పిల్లలకు పూర్తిగా భిన్నం. అంతరిక్ష రహస్యాలను శోధిస్తోంది. పోస్ట్ డాక్టోరల్ శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు. ఇటీవలే కెనడియన్ ఆర్కిటిక్ మిషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇండియాలో అతి పిన్న వయసు అనలాగ్ ఆస్ట్రోనాట్గా గుర్తింపు పొందింది.
ఖగోళ శాస్త్రజ్ఞులను అంగారక గ్రహం ఎప్పుడూ ఊరిస్తునే ఉంటుంది. ఎంతో ఆసక్తిని కలిగిస్తూనే ఉంటుంది. మిగిలిన గ్రహాలతో పోల్చుకుంటే భూమికి కాస్త సారూపత్య కలిగిన గ్రహం మార్స్ మాత్రమే. దీంతో ఎన్నో అంతర్జాతీయ సంస్థలు మార్స్పై పరిశోధనలు చేస్తున్నాయి.
తుఫాను మేఘాల పైభాగం నుంచి అంతరిక్షంలోకి వ్యాపించే జైగాంటిక్ జెట్ మెరుపు ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ మెరుపులు ఎలా ఏర్పడతాయనే అంశంపై నాసా తన తాజా ఆర్టికల్లో సుదీర్ఘ వివరణ ఇచ్చింది.
పుడమి కంటే పురాతనమైన ఓ ఉల్క శకలం ఇటీవలే అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో గల ఓ ఇంటిపై పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, నాసా కలిసి ప్రయోగించిన నైసార్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్16 వాహక నౌక నింగిలోకి మోసుకెళ్లింది. ఇప్పటివరకు ప్రపంచ దేశాలు ప్రయోగించిన వాటిలో ఇదే అత్యంత ఖరీదైన ఉపగ్రహంగా నిలవనుంది.
ఇస్రో-నాసా సంయుక్తంగా చేపడుతున్న నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లి పరిశోధనలు చేస్తున్న పార్కర్ సోలార్ ప్రోబ్ నుంచి 25వేల కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి సౌర కుటుంబం అంచులనూ దాటి ముందుకెళ్తున్న వోయేజర్-1 వ్యోమనౌక దాకా అద్భుత పరిశోధనలకు నాసా (అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ) పెట్టింది పేరు.
నాసా ఆధ్వర్యంలో ఇటీవల అమెరికాలో ఎన్ఎ్సఎ్స - ఐఎ్సడీసీ కాన్ఫరెన్స్ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య స్కూల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.