• Home » Narendra Modi

Narendra Modi

మోదీ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టరు?.. న్యూజిలాండ్ జర్నలిస్ట్ ప్రశ్న

మోదీ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టరు?.. న్యూజిలాండ్ జర్నలిస్ట్ ప్రశ్న

ప్రధాని నరేంద్ర మోదీ పొలిటికల్ కమ్యూనికేషన్ స్టైల్‌పై అంతర్జాతీయ మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఓ స్థానిక జర్నలిస్ట్ నేరుగా దౌత్యవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ మీడియా సమావేశాలు ఎందుకు నిర్వహించరు? అని ప్రశ్నించారు.

స్నేహం.. విశ్వాసం.. విలువలే భారత్-న్యూజిలాండ్ బంధానికి పునాది: మోదీ

స్నేహం.. విశ్వాసం.. విలువలే భారత్-న్యూజిలాండ్ బంధానికి పునాది: మోదీ

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ.. ఆక్లాండ్‌లో నిర్వహించిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నాలుగు దశాబ్దాల తర్వాత సరికొత్త చరిత్ర.. న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ!

నాలుగు దశాబ్దాల తర్వాత సరికొత్త చరిత్ర.. న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ!

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ న్యూజిలాండ్‌ పర్యటన షురూ చేశారు. గత నాలుగు దశాబ్దాలలో ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఆసీస్ ‘బిగ్‌బాష్‌’కు చెపాక్ వేదిక.. కొత్త చరిత్రకు సిద్ధమైన చెన్నై..

ఆసీస్ ‘బిగ్‌బాష్‌’కు చెపాక్ వేదిక.. కొత్త చరిత్రకు సిద్ధమైన చెన్నై..

ఆస్ట్రేలియాలో అతిపెద్ద టీ20 టోర్నీ బిగ్‌బాష్‌ లీగ్‌. ఈ బీబీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆసీస్ బయట మ్యాచ్‌లు జరగలేదు. తొలిసారి బీబీఎల్ 2026-27 సీజన్‌ మొదటి మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది.

ఒకటికి ఒకటి కలిపితే పదకొండు.. ఆస్ట్రేలియాతో బంధంపై ప్రధాని మోదీ

ఒకటికి ఒకటి కలిపితే పదకొండు.. ఆస్ట్రేలియాతో బంధంపై ప్రధాని మోదీ

భారత్, ఆస్ట్రేలియా మధ్య దృఢమైన దౌత్యబంధం ఉందని ప్రధాని మోదీ కామెంట్ చేశారు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

న్యూజిలాండ్‌ పర్యటనకు మోదీ.. లక్సన్‌ కీలక ప్రకటన

న్యూజిలాండ్‌ పర్యటనకు మోదీ.. లక్సన్‌ కీలక ప్రకటన

భారత ప్రధాని నరేంద్ర మోదీ న్యూజిలాండ్‌ పర్యటనకు ఒక రోజు ముందే ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సన్‌ కీలక ప్రకటన చేశారు. భారత్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంతో న్యూజిలాండ్‌ నుంచి భారత్‌కు జరిగే ఎగుమతుల్లో 57 శాతం ఉత్పత్తులకు తొలిరోజే దిగుమతి సుంకం ఉండదని వెల్లడించారు.

మెల్‌బోర్న్‌లో మోదీకి ఘన స్వాగతం.. మార్వెల్‌ స్టేడియం 'హౌస్‌ఫుల్‌'

మెల్‌బోర్న్‌లో మోదీకి ఘన స్వాగతం.. మార్వెల్‌ స్టేడియం 'హౌస్‌ఫుల్‌'

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి మెల్‌బోర్న్‌ మార్వెల్‌ స్టేడియంలో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి 30 వేల మందికిపైగా ఎన్ఆర్ఐలు హాజరుకావడంతో స్టేడియం కిక్కిరిసింది.

గగన్‌యాన్ యాత్రకు ఆస్ట్రేలియా ఊతం.. కోకోస్ దీవుల్లో తాత్కాలిక స్పేస్ ట్రాకింగ్ టెర్మినల్

గగన్‌యాన్ యాత్రకు ఆస్ట్రేలియా ఊతం.. కోకోస్ దీవుల్లో తాత్కాలిక స్పేస్ ట్రాకింగ్ టెర్మినల్

భారతదేశపు మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్'కు అంతర్జాతీయ మద్దతు లభించింది. ఈ ప్రతిష్ఠాత్మక మిషన్‌కు ఆస్ట్రేలియాకు చెందిన కోకోస్ దీవులలో తాత్కాలిక స్పేస్ ట్రాకింగ్ టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు.

ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. ‘వందేమాతరం’ నినాదాలతో హోరెత్తిన మెల్‌బోర్న్

ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. ‘వందేమాతరం’ నినాదాలతో హోరెత్తిన మెల్‌బోర్న్

మూడు దేశాల పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆస్ట్రేలియా చేరుకున్నారు. మెల్‌బోర్న్ చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో అధికారిక లాంఛనాలతో ఘన స్వాగతం లభించింది.

భారత చమురు ట్యాంకర్‌ వెనక్కి.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!

భారత చమురు ట్యాంకర్‌ వెనక్కి.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!

పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. ఒమన్‌ కారిడార్‌ గుండా ప్రయాణిస్తున్న ఓ భారత చమురు ట్యాంకర్‌ను ఇరాన్‌ భద్రతా దళాలు వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది. దీంతో భారత ప్రభుత్వం రంగంలోకి దిగినట్టు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి