• Home » Nandyal

Nandyal

నంద్యాల జిల్లాలో యువకుడికి కులం కష్టాలు

నంద్యాల జిల్లాలో యువకుడికి కులం కష్టాలు

నంద్యాల జిల్లా, బ్రహ్మంగారి మఠం, బుడగజంగాల కాలనీకి చెందిన వెంకటేష్ డాక్టర్ కావాలని చిన్నప్పటినుంచి లక్ష్యంగా పెట్టుకున్నాడు. తల్లిదండ్రులు పొలం పనులు చేసి అతికష్టం మీద వెంకటేష్‌ను చదివిస్తున్నారు.

PM Modi Srisailam visit: ప్రధాని శ్రీశైలం పర్యటన ఖరారు.. ఎప్పుడంటే

PM Modi Srisailam visit: ప్రధాని శ్రీశైలం పర్యటన ఖరారు.. ఎప్పుడంటే

సరళీకృత జీఎస్టీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమానికి ఈనెల 16న కర్నూలులో ప్రధాని మోదీ పాల్గొంటారని మాధవ్ తెలిపారు.

Janardhan Reddy AP Welfare Schemes: సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధం.. వైసీపీకి మంత్రి సవాల్

Janardhan Reddy AP Welfare Schemes: సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధం.. వైసీపీకి మంత్రి సవాల్

సంక్షేమ పథకాలకు సంబంధించి వైసీపీ నేతలతో చర్చకు ఎక్కడైనా సిద్ధమే మంత్రి సవాల్ చేశారు. గత 5 ఏళ్లలో రాజధాని లేని రాష్ట్రంగా వైసీపీ చేస్తే.. నేడు అమరావతిని పరుగులు పెట్టిస్తున్నామన్నారు.

Srisailam Dasara:చివరి రోజుకు దసరా మహోత్సవాలు

Srisailam Dasara:చివరి రోజుకు దసరా మహోత్సవాలు

నేటి సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లు నందివాహనంపై ఆశీనులై పూజలందుకోనున్నారు. నందివానంపై ఆది దంపతులకు ఆలయ ఉత్సవం, జమ్మివృక్షం వద్ద శమీపూజలు చేయనున్నారు. రాత్రి శ్రీస్వామి అమ్మవారి తెప్పోత్సవంతో దసరా మహోత్సవాలు ముగియనున్నాయి.

‘2.0 విధానాన్ని రద్దు చేయాలి’

‘2.0 విధానాన్ని రద్దు చేయాలి’

రిజిస్ర్టేషన్‌ ప్రక్రియలో ఉపయోగించే 2.0 విధానాన్ని రద్దు చేయాలని స్టాంప్స్‌ రైటర్స్‌ అండ్‌ వెండర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్‌, రమేశ్‌ డిమాండు చేశారు.

ప్రతి కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయాలి: కలెక్టర్‌

ప్రతి కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయాలి: కలెక్టర్‌

ఇల్లు లేని ప్రతి అర్హత కల్గిన కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడం కోసమే పీఎంఏవై పథకమని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

యోగా సాధన చేయాలి

యోగా సాధన చేయాలి

కుండలి యోగా సాధన చేయాలని, దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారని యెగా గురువు జీవేశ్వర యోగి గురువు అన్నారు.

పేదలకు వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌: ఎమ్మెల్యే

పేదలకు వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌: ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

ఆత్మకూరు ఎంవీఐ దాతృత్వం

ఆత్మకూరు ఎంవీఐ దాతృత్వం

ఆత్మకూరు మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.సత్యనారాయణ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

అన్నదానానికి విరాళం

అన్నదానానికి విరాళం

పట్టణంలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి ఆత్మకూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ తాళ్లపల్లి రంగశాయి, శ్యామలసాయి దంపతులు రూ.1,11,116 విరాళం అంద జేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి