Home » Nandyal
శ్రీశైలం - దోర్నాల ఘాట్ రోడ్డులో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి దోర్నాల వెళ్లె ఘాట్ రోడ్డులోని తుమ్మలబైలు, చింతల వద్ద రోడ్డుపైకి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
కార్తీకమాసం ప్రారంభంకావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నేటి (బుధవారం) నుంచి సాధారణ రోజులలో మూడు విడతలుగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనాలకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.
నంద్యాల జిల్లా, బ్రహ్మంగారి మఠం, బుడగజంగాల కాలనీకి చెందిన వెంకటేష్ డాక్టర్ కావాలని చిన్నప్పటినుంచి లక్ష్యంగా పెట్టుకున్నాడు. తల్లిదండ్రులు పొలం పనులు చేసి అతికష్టం మీద వెంకటేష్ను చదివిస్తున్నారు.
సరళీకృత జీఎస్టీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమానికి ఈనెల 16న కర్నూలులో ప్రధాని మోదీ పాల్గొంటారని మాధవ్ తెలిపారు.
సంక్షేమ పథకాలకు సంబంధించి వైసీపీ నేతలతో చర్చకు ఎక్కడైనా సిద్ధమే మంత్రి సవాల్ చేశారు. గత 5 ఏళ్లలో రాజధాని లేని రాష్ట్రంగా వైసీపీ చేస్తే.. నేడు అమరావతిని పరుగులు పెట్టిస్తున్నామన్నారు.
నేటి సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లు నందివాహనంపై ఆశీనులై పూజలందుకోనున్నారు. నందివానంపై ఆది దంపతులకు ఆలయ ఉత్సవం, జమ్మివృక్షం వద్ద శమీపూజలు చేయనున్నారు. రాత్రి శ్రీస్వామి అమ్మవారి తెప్పోత్సవంతో దసరా మహోత్సవాలు ముగియనున్నాయి.
రిజిస్ర్టేషన్ ప్రక్రియలో ఉపయోగించే 2.0 విధానాన్ని రద్దు చేయాలని స్టాంప్స్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్, రమేశ్ డిమాండు చేశారు.
ఇల్లు లేని ప్రతి అర్హత కల్గిన కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడం కోసమే పీఎంఏవై పథకమని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
కుండలి యోగా సాధన చేయాలని, దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారని యెగా గురువు జీవేశ్వర యోగి గురువు అన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.