Home » Nandyal
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భక్తులు భారీ విరాళాన్ని అందజేశారు. కోటి రూపాయల విలువచేసే బంగారు, వెండి వస్తువులను మల్లన్న స్వామికి దాతలు సమర్పించారు.
మండల పరిధిలోని ఐరన్బండ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కుక్కల దాడిలో 44 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
జిల్లాలో పీఎం అభి 15వ ఆర్థిక సంఘం కింద 120 హెల్త్క్లినిక్ భవనాలు చేపట్టడానికి రూ.50.40 కోట్లతో పనులు చేపట్టినట్లు పంచాయతీరాజ్ ఎస్ఈ నాగరాజు తెలిపారు.
పిల్లలతో పనులు చేయిస్తే జైలు శిక్ష తప్పదని జూనియర్ సివిల్ న్యాయాధికారి, మండల న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు ప్రతిమ హెచ్చరించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రత్యర్థి ప్రజాస్వామ్యవాది కాదని.. అధికారం కోసం ఎన్ని అడ్డదార్లయినా తొక్కేందుకు సిద్ధపడతారని ఎద్దేవా చేశారు.
గొడ్డలి పార్టీ విధ్వంసంతో గత ఐదేళ్లు రాక్షస పాలన సాగిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో వికాస పాలన సాగుతోందన్నారు.
శ్రీశైలం జలాశయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నంద్యాల జిల్లాలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ధ్వంసం వ్యవహారంలో మరోమారు వైసీపీ డ్రామాలు బట్టబయలయ్యాయి. ఈ ఘటనలో వైసీపీ కుట్రలు వెలుగులోకి వచ్చాయి.
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని నంద్యాల జిల్లాలో ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బనగానపల్లె నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి చెప్పారు.