• Home » Nandyal

Nandyal

శ్రీశైలం మల్లన్నకు కోటి విలువైన వెండి, బంగారు ఆభరణాల విరాళం

శ్రీశైలం మల్లన్నకు కోటి విలువైన వెండి, బంగారు ఆభరణాల విరాళం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భక్తులు భారీ విరాళాన్ని అందజేశారు. కోటి రూపాయల విలువచేసే బంగారు, వెండి వస్తువులను మల్లన్న స్వామికి దాతలు సమర్పించారు.

 కుక్కల దాడిలో 44 గొర్రెలు మృతి

కుక్కల దాడిలో 44 గొర్రెలు మృతి

మండల పరిధిలోని ఐరన్‌బండ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కుక్కల దాడిలో 44 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

 హెల్త్‌ క్లినిక్‌ భవనాలకు రూ.50.40 కోట్లు

హెల్త్‌ క్లినిక్‌ భవనాలకు రూ.50.40 కోట్లు

జిల్లాలో పీఎం అభి 15వ ఆర్థిక సంఘం కింద 120 హెల్త్‌క్లినిక్‌ భవనాలు చేపట్టడానికి రూ.50.40 కోట్లతో పనులు చేపట్టినట్లు పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ నాగరాజు తెలిపారు.

పిల్లలతో పనులు చేయిస్తే జైలుకే

పిల్లలతో పనులు చేయిస్తే జైలుకే

పిల్లలతో పనులు చేయిస్తే జైలు శిక్ష తప్పదని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి, మండల న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు ప్రతిమ హెచ్చరించారు.

గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. జగన్ అండ్ కోకి పయ్యావుల స్ట్రాంగ్ వార్నింగ్

గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. జగన్ అండ్ కోకి పయ్యావుల స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రత్యర్థి ప్రజాస్వామ్యవాది కాదని.. అధికారం కోసం ఎన్ని అడ్డదార్లయినా తొక్కేందుకు సిద్ధపడతారని ఎద్దేవా చేశారు.

ఏపీలో వికాస పాలన.. అన్ని హామీలను నెరవేరుస్తున్నాం: మంత్రి బీసీ జానార్దన్ రెడ్డి

ఏపీలో వికాస పాలన.. అన్ని హామీలను నెరవేరుస్తున్నాం: మంత్రి బీసీ జానార్దన్ రెడ్డి

గొడ్డలి పార్టీ విధ్వంసంతో గత ఐదేళ్లు రాక్షస పాలన సాగిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో వికాస పాలన సాగుతోందన్నారు.

శ్రీశైలం జలాశయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..

శ్రీశైలం జలాశయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..

శ్రీశైలం జలాశయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 నంద్యాల వైఎస్సార్ విగ్రహ ఘటన.. వెలుగులోకి వైసీపీ డ్రామాలు

నంద్యాల వైఎస్సార్ విగ్రహ ఘటన.. వెలుగులోకి వైసీపీ డ్రామాలు

నంద్యాల జిల్లాలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ధ్వంసం వ్యవహారంలో మరోమారు వైసీపీ డ్రామాలు బట్టబయలయ్యాయి. ఈ ఘటనలో వైసీపీ కుట్రలు వెలుగులోకి వచ్చాయి.

నీ డ్రామాలు ఇక చెల్లవు.. జగన్‌పై నారా లోకేశ్ ధ్వజం

నీ డ్రామాలు ఇక చెల్లవు.. జగన్‌పై నారా లోకేశ్ ధ్వజం

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని నంద్యాల జిల్లాలో ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బనగానపల్లె అభివృద్ధికి కృషి

బనగానపల్లె అభివృద్ధికి కృషి

బనగానపల్లె నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి