• Home » Nandyal

Nandyal

పబ్లిసిటీ కోసం వైసీపీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు: జనార్ధన్ రెడ్డి

పబ్లిసిటీ కోసం వైసీపీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు: జనార్ధన్ రెడ్డి

నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ముస్లింల కోసం ప్రత్యేక షాదిఖానాను నిర్మిస్తున్నట్టు తెలిపారు. వైసీపీ నేతలు కావాలనే బురదజల్లేందుకు యత్నిస్తున్నారని.. వారి మాటలు నమ్మవద్దన్నారు.

నంద్యాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం: పదెకరాల్లో మొక్కజొన్న దగ్ధం

నంద్యాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం: పదెకరాల్లో మొక్కజొన్న దగ్ధం

నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కంబాలపల్లె గ్రామ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 10 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా కాలి బూడిదైంది.

అంబేడ్కర్ స్ఫూర్తితో రాజకీయ నేతలు ముందుకు సాగాలి: మంత్రి బీసీ జనార్దన్

అంబేడ్కర్ స్ఫూర్తితో రాజకీయ నేతలు ముందుకు సాగాలి: మంత్రి బీసీ జనార్దన్

అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే నేడు మనమంతా ప్రజాస్వామ్య విధానాలతో ముందుకు సాగుతున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. నేటితరం రాజకీయ నాయకులు ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

నంద్యాల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

నంద్యాల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

నంద్యాల జిల్లాలో ఎండలు ముదురుతున్న వేళ ఊహించని అగ్నిప్రమాదాలు రైతన్నల కడుపు కొడుతున్నాయి. తాజాగా ఆళ్లగడ్డ మండలం బత్తలూరు గ్రామంలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం స్థానిక రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది.

వైసీపీ నేతల్లారా.. ఇకనైనా తప్పుడు ప్రచారాలు ఆపండి: మంత్రి జనార్దన్ రెడ్డి..

వైసీపీ నేతల్లారా.. ఇకనైనా తప్పుడు ప్రచారాలు ఆపండి: మంత్రి జనార్దన్ రెడ్డి..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆలయాల అభివృద్ధిపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి పనులు చేడయం వల్లే దేవుడు వారిపై ఆగ్రహించారని.. అందుకే 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చొపెట్టారని అన్నారు.

మల్లన్న సన్నిధిలో ఎమ్మెల్యే

మల్లన్న సన్నిధిలో ఎమ్మెల్యే

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ పార్థసారథి దంపతులు దర్శించుకున్నారు.

హమాలీల సమస్యలు పరిష్కరించాలి

హమాలీల సమస్యలు పరిష్కరించాలి

సివిల్‌ సప్లయ్‌ హమాలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కేఎండీ గౌస్‌, పి. వెంకటలింగం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తోటమద్దులు కోరారు.

గిరిజన మహిళలకు చీరల పంపిణీ

గిరిజన మహిళలకు చీరల పంపిణీ

శ్రీశైల దేవస్థానం అనుబంధ దేవాలయమైన ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయ పరిసరాలలో ఉండే గిరిజన మహిళలకు తెలంగాణకు చెందిన భక్తులు చీరలు అందజేశారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

నిత్యాన్నదాన పథకానికి విరాళం

శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ పథకానికి దాతలు విరాళం ఇచ్చారు.

పారిశుధ్యానికి ప్రాధాన్యం : కలెక్టర్‌

పారిశుధ్యానికి ప్రాధాన్యం : కలెక్టర్‌

పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ జీరో వేస్ట్‌ ఇనిస్టిట్యూషన్స్‌ (చెత్త రహిత సంస్థలు) కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి