• Home » Nandyal

Nandyal

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: డీఎంహెచ్‌వో

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: డీఎంహెచ్‌వో

వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ హెచ్చరించారు.

 క్రీ డా సామగ్రి పంపిణీ

క్రీ డా సామగ్రి పంపిణీ

జిల్లాలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అవసరమైన క్రీడా పరికరాలను బుధవారం కలెక్టర్‌ రాజకుమారి పంపిణీ చేశారు.

కన్నల పండువగా నారసింహుడి కల్యాణం

కన్నల పండువగా నారసింహుడి కల్యాణం

నంద్యాల తెలుగుపేటలో వెలసిన ఘణమద్దిలేటి లక్ష్మీ నృసింహాస్వామి ఆలయ సప్తవిశంతి(27) వ వార్షిక వేడుకలు శనివారంనుంచి వైభవంగా నిర్వహిస్తున్నారు.

కామేశ్వరీదేవికి బంగారు హారం సమర్పణ

కామేశ్వరీదేవికి బంగారు హారం సమర్పణ

మహానంది క్షేత్రంలోని కామేశ్వ రీదేవి అమ్మవారికి బంగారు హారాన్ని హైదరాబాద్‌కు చెందిన రామచం ద్రమూర్తి, వరలక్ష్మి దంపతులు సమర్పించారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌ హైస్కూల్‌లో 1996-2000 మధ్య చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఘనంగా వేళాంగిణి పండుగ

ఘనంగా వేళాంగిణి పండుగ

పట్టణంలో వెలసిన వేళాంగిణి మహోత్సవాలు ఆర్సీఎం విచారణ గురువు కేడీ జోసెఫ్‌ ఆధ్వర్యంలో ఘనంగా ముగిశాయి.

వీర జవాన్‌కు ఘన నివాళి

వీర జవాన్‌కు ఘన నివాళి

ఆపరేషన్‌ సిందూర్‌లో అమరులైన మురళీనాయక్‌కు పాణ్యంలో శనివారం మాజీ సైనికులు నివాళి అర్పించారు.

శ్రీశైలం అభివృద్ధికి కృషి చేయాలి

శ్రీశైలం అభివృద్ధికి కృషి చేయాలి

శ్రీశైల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను కోరారు.

‘విద్యారంగ సంస్కరణలతో గందరగోళం’

‘విద్యారంగ సంస్కరణలతో గందరగోళం’

పాఠశాల విద్యారంగంలో సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గందగోళ పరిస్థితులను నెలకొల్పిందని ఏఫీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్‌ అన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి

ప్రజలకు అందుబాటులో ఉండాలి

అధికారులు ప్రజలకు అందు బాటులో ఉండాలని ఎమ్మెల్యే జయసూర్య సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి