Home » Nandyal
శ్రీశైల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ను కోరారు.
పాఠశాల విద్యారంగంలో సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గందగోళ పరిస్థితులను నెలకొల్పిందని ఏఫీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ అన్నారు.
అధికారులు ప్రజలకు అందు బాటులో ఉండాలని ఎమ్మెల్యే జయసూర్య సూచించారు.
ఒకే పార్టీకి చెందిన వారై ఉండి మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ఎలా పెడుతారని ఎమ్మెల్యే వర్గాన్ని టీడీపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి అన్నారు.
వేసవి క్రీడా శిబిరాలను విద్యార్థులు వినియోగించుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్వీ రాజు సూచించారు.
ఈనెల 15న మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 9 నుంచి ఎస్పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు 33వ వార్డు ఇన్చార్జి జోసఫ్, సాయి, మధు, ధనరాజ్ తెలిపారు.
అసంఘటిత కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించాలని నందికొట్కూరు సీనియర్ సివిల్ న్యాయాధికారి శోభారాణి పోలీసులు, కార్మికశాఖ అధికారులకు సూచిం చారు.
నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ కేంద్రానికి ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లను నియమించి ఆ జాబితాను తమకు ఇవ్వాలని ఆయా పార్టీల ప్రతినిధు లను ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి సూచించారు.
వేసవి సెలవుల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని ఏపీటీఎఫ్ 1938 యూనియన్ నాయకులు కోరారు.
తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి పిల్లలు ఎదగాలని కలెక్టర్ రాజకుమారి ఆకాంక్షించారు.