Home » Nandyal
రాష్ట్రంలో జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నంద్యాల జిల్లా పంచాయతీ అధికారి లలితాబాయి సూచించారు.
ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల ఆధార్ బయోవెట్రిక్ అప్డేట్ తప్పని జరిగా చేయించాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు.
నంద్యాల మార్కెట్ యార్డులో రైతుల అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకుంటూ వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామని మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు అన్నారు.
మండలంలోని శ్రీశైలం రిజర్వా యరులోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో అనుమతులు లేనిదే మరబోట్లు తిప్పితే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఉమారాణి బోటు నిర్వాహకులను హెచ్చరించారు.
డోన్ పట్టణంలో జూలై 30, 31 తేదీల్లో జరగనున్న సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆపార్టీ జిల్లా కార్యదర్శి రంగనాయుడు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి లలితమ్మ డిమాండు చేశారు.
మున్సిపల్ కార్మికులకు జీవో నెం36 ప్రకారం వేతనాలు చెల్లించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, పట్టణ కార్యదర్శి రామ్నాయక్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు నాగన్న, పెద్దనాగరాజు కోరారు.
మండలంలోని సుబ్బరాయుని కొత్తూరు గ్రామంలో నాగలింగేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధరణకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
బక్రీద్ను జరుపుకోవడానికి ఈద్గాల్లో ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పరిశీలించారు.