• Home » Nandyal

Nandyal

శ్రీశైలంలో వైభవంగా ఊంజల్‌ సేవ

శ్రీశైలంలో వైభవంగా ఊంజల్‌ సేవ

శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్లకు ఊంజల్‌ సేవను ఘనంగా నిర్వహించారు.

జగజ్జననీ అమ్మవారికి పుట్టింటి చీర

జగజ్జననీ అమ్మవారికి పుట్టింటి చీర

జగజ్జననీ ఆలయంగా ప్రసిద్ధిగాంచిన నంద్యాల జగజ్జననీ అమ్మవారికి ఆషాడమాసం సందర్భంగా భక్తులు అమ్మవారికి చీర, సారె సమర్పించుకుంటారు.

మహానందిలో ఆర్‌జేటీసీ పూజలు

మహానందిలో ఆర్‌జేటీసీ పూజలు

మహానంది క్షేత్రంలో గురువారం ఏపీ రీజనల్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ బసిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

‘మత్తు’తో జీవితం చిత్తు

‘మత్తు’తో జీవితం చిత్తు

: మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు చిత్తు అవుతాయని నంద్యాల ఎంపీ డాక్టర్‌ బైరెడ్డి శబరి అన్నారు.

గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

గిరిజన గూడేల్లోని గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ సూచించారు.

 సమస్యలు పరిష్కరించాలి

సమస్యలు పరిష్కరించాలి

మున్సిపాలిటీల్లో పని చేసే కార్మికులకు రూ.26వేలు జీతం ఇవ్వాలని, అలాగే వివిధ సమస్య లను పరిష్కరించాలని ఏపీ మున్సిపాలిటీ ఇంజనీర్‌ వర్కర్స్‌ యూని యన్‌ సభ్యులు రామాంజినేయులు, దుర్గన్న కోరారు.

 సస్యరక్షణ చర్యలు పాటించాలి

సస్యరక్షణ చర్యలు పాటించాలి

మొక్కజొన్న పంటలో కాండం తొలిచే పురుగు చాలా ఉధృతంగా ఉందని, రైతులు ఎప్పటికప్పుడు నూతన సస్యరక్షణ చర్యలు పాటించాలని నందికొట్కూరు ఏవో షేక్షావలి రైతులకు సూచించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పాఠశాలల సిబ్బంది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఈవో జనార్దనరెడ్డి సూచించారు.

నందీశ్వరుడికి పూజలు

నందీశ్వరుడికి పూజలు

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం లోక కల్యాణార్థం పంచమఠాలలో విశేష అభిషేకం, పుష్పార్చనలు చేశారు.

అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి

అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి

పట్టణంలో అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి రూ.5లక్షలతో గృహ నిర్మాణం చేపట్టాలని సీపీఎం పట్టణ కార్యదర్శి రణధీర్‌ కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి