Home » Nandamuri Balakrishna
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంతో జగన్ రెడ్డి చెలగాటమాడుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ టీడీపీ నేతలతో హిందూపుర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఎన్టీఆర్ భవన్లో అత్యవసర భేటీ అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ కాగానే ఆ పార్టీ నేతలకు పిచ్చ పట్టిందని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ.. బాలకృష్ణ ఎందుకు ఈ రోజు సభ నుంచి పారిపోయారని ప్రశ్నించారు. చర్చకు ఎందుకు ముందుకు రాలేదని అన్నారు.
అసెంబ్లీలో విజిల్స్ వేయడం కాలేజి స్టూడెంట్లు అమ్మాయిలకు విజిల్స్ వేసినట్టు ఉందని ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన రెడ్డి అన్నారు. అసలు బాలకృష్ణను అసెంబ్లీ లోపలికి రానివ్వొద్దని.. ఆయనకు మెంటల్ అని సర్టిఫికెట్ ఉందన్నారు.
ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ‘‘గతంలో ఎప్పుడూ లేనంతగా నిన్న బాలకృష్ణ యాక్టివ్గా ఉన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు రూ.370 కోట్లు దోచుకుని అడ్డంగా దొరికిపోయారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఏపీ అసెంబ్లీలో టీడీపీ నేతల ఆందోళన కొనసాగుతోంది. సైకో పాలన పోవాలి అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విజిల్స్ వేస్తూ నిరసన తెలిపారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మోపిన స్కిల్ అక్రమ కేసు పెద్ద ఎత్తున దుమారం రేపింది. స్పీకర్ పోడియంను టీడీపీ ఎమ్మెల్యేలు చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్ళబోయారు.
రాజమండ్రి జైల్లో ములాఖత్ ద్వారా చంద్రబాబును పవన్కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్ (Nara Lokesh) కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన అంశాలపై చర్చకు వచ్చినట్లు తెలిసింది.