Biyyapu Madhusudhan Reddy : బాలకృష్ణకు మెంటల్ ఉంది.. అసెంబ్లీలోకి రానివ్వకండి

ABN , First Publish Date - 2023-09-22T12:14:38+05:30 IST

అసెంబ్లీలో విజిల్స్ వేయడం కాలేజి స్టూడెంట్‌లు అమ్మాయిలకు విజిల్స్ వేసినట్టు ఉందని ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన రెడ్డి అన్నారు. అసలు బాలకృష్ణను అసెంబ్లీ లోపలికి రానివ్వొద్దని.. ఆయనకు మెంటల్ అని సర్టిఫికెట్ ఉందన్నారు.

Biyyapu Madhusudhan Reddy : బాలకృష్ణకు మెంటల్ ఉంది.. అసెంబ్లీలోకి రానివ్వకండి

అమరావతి : అసెంబ్లీలో విజిల్స్ వేయడం కాలేజి స్టూడెంట్‌లు అమ్మాయిలకు విజిల్స్ వేసినట్టు ఉందని ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన రెడ్డి అన్నారు. అసలు బాలకృష్ణను అసెంబ్లీ లోపలికి రానివ్వొద్దని.. ఆయనకు మెంటల్ అని సర్టిఫికెట్ ఉందన్నారు. ఆయన సభలోకి వస్తే ఎవరిని కాల్చేసినా కేసులు ఉండవన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సోదరుడికి, చంద్రబాబుకు మెంటల్ ఉందన్నారు. వీరందరిని మానసిక చికిత్సాలయానికి తరలించాలని బియ్యపు మధుసూధన రెడ్డి అన్నారు.

Updated Date - 2023-09-22T12:14:38+05:30 IST