Home » Nalgonda
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం నల్లగొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను శుక్రవారం మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.
ప్రజాప్రభుత్వం ఏర్పడి ఈ నెల 7వ తేదీతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన రాజీవ్ ప్రాంగణంలో లక్ష మందితో ముఖ్యమంత్రి బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
ఇంట్లో వాళ్లు కుదిర్చిన పెళ్లి ఇష్టంలేక ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపలాయపల్లిలో శనివారం జరిగింది.
నల్లగొండలో వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. జూనియర్ వైద్య విద్యార్థులను ర్యాగింగ్ చేసినందుకు కళాశాలకు చెందిన ఓ జూనియర్ డాక్టర్ సహా ముగ్గురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసినట్టు తెలిసింది.
నల్లగొండ జిల్లాలో సన్నధాన్యం కొనుగోళ్లలో గందరగోళం తలెత్తకుండా చూసేందుకు ఈ నెల 14 నుంచి రైతులకు టోకెన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వం బోనస్ ఇవ్వని దొడ్డు ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్న రైస్ మిల్లర్లు.. సన్న ధాన్యానికి కూడా కనీస మద్దతు ధర చెల్లించడంలేదు. ధాన్యం నాణ్యతగా లేదని, తేమ ఎక్కువ ఉందనే కారణాలు చూపుతూ.. ధరను తగ్గించేస్తున్నారు.
పొలం నుంచి గడ్డి కట్టలు తెచ్చేందుకు ట్రాక్టర్పై బయలుదేరిన నవదంపతులు ఊహించని ప్రమాదానికి గురయ్యారు. ట్రాక్టర్ ట్రాలీకి అమర్చిన ఇసుప పైపులకు మార్గమధ్యలో కరెం టు తీగలు తగలడంతో.. విద్యుదాఘాతం బారిన పడ్డారు.
మొడికుంటవాగు ఎత్తిపోతల పథకం సవరణ అంచనాలకు స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎ్సఎల్ఎ్ససీ) ఆమోదం తెలిపింది. బుధవారం ఈఎన్సీ(జనరల్) జి.అనిల్కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆపాలని అతడికి సూచిస్తున్నారు. లేకుంటే బీసీలతో చెప్పు దెబ్బలు తినాల్సిన పరిస్థితి తీన్మార్ మల్లన్నకు వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలోని వివిధ బెటాలియన్లలో జరుగుతున్న ఆందోళనలను పోలీసు శాఖ సీరియ్సగా తీసుకుంది. సెలవుల విషయంలో ఇదివరకు ఉన్న పద్ధతినే అమలు చేస్తామని ప్రకటించినా..