• Home » Mohan Bhagwat

Mohan Bhagwat

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌తో దేశ ఆత్మగౌరవం ఇనుమడించింది: మోహన్ భాగవత్

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌తో దేశ ఆత్మగౌరవం ఇనుమడించింది: మోహన్ భాగవత్

కర్ణాటకలో రెండ్రోజల పర్యటనకు వచ్చిన మోహన్ భాగవత్ బెళగవిలో శుక్రవారంనాడు మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్‌తో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర నాయకత్వాన్ని, సాయుధ బలగాలను అభినందిస్తున్నట్టు చెప్పారు.

RSS Chief Strong Statement: కేటుగాళ్లకు స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిన మోహన్ భగవత్

RSS Chief Strong Statement: కేటుగాళ్లకు స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిన మోహన్ భగవత్

'దౌర్జన్యాలకు పాల్పడే వారికి గుణపాఠం నేర్పడం మన కర్తవ్యం'.. 'మీరు శక్తివంతులైతే, అవసరమైనప్పుడు దానిని చూపించాలి'.. 'మా హృదయాల్లో బాధ ఉంది. మేము కోపంగా ఉన్నాము.'

Mohan Bhagwat: దేశంలో బాధ్యతాయుతమైన సమాజం హిందూ సమాజమే

Mohan Bhagwat: దేశంలో బాధ్యతాయుతమైన సమాజం హిందూ సమాజమే

దేశాన్ని పాలించిన సామ్రాట్టులు, మహారాజులను గుర్తుపెట్టుకోరని, తండ్రి మాట నిలబెట్టేందుకు 14 ఏళ్లు ఆజ్ఞాతవాసం అరణ్యవాసం చేసిన రాజును, తన సోదరుడి పాదరక్షలు తీసుకుని అతని తిరిగి రాగానే రాజ్యాన్ని అప్పగించిన వ్యక్తిని గుర్తుంచుకుంటుందని మోహన్ భాగవత్ అన్నారు.

Mohan Bhagwat: మోహన్‌ భాగవత్‌.. దేశంలో తిరగలేరు జాగ్రత్త!

Mohan Bhagwat: మోహన్‌ భాగవత్‌.. దేశంలో తిరగలేరు జాగ్రత్త!

ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ భగ్గుమంది. మన దేశానికి ‘నిజమైన స్వాతంత్య్రం’ ఆయోధ్యలో రామ మందిరం ప్రారంభమైన రోజే వచ్చిందని భాగవత్‌ పేర్కొన్నారు.

Mohan Bhagwat: చారిత్రక వాస్తవాలను వెలికి తీయాల్సిందే

Mohan Bhagwat: చారిత్రక వాస్తవాలను వెలికి తీయాల్సిందే

మసీదు-ఆలయాల వివాదాలకు సంబంధించి ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ అనుబంధ పత్రిక ‘ది ఆర్గనైజర్‌’ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Mohan Bhagwat: మందిర్-మసీదు వివాదాలు పెరగడం ఆందోళనకరం: ఆర్ఎస్ఎస్ చీఫ్

Mohan Bhagwat: మందిర్-మసీదు వివాదాలు పెరగడం ఆందోళనకరం: ఆర్ఎస్ఎస్ చీఫ్

అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత ఇదే తరహా వివాదాలు రేకెత్తించడం ద్వారా తాముకూడా హిందూ నాయకులు కావచ్చనే అభిప్రాయంతో కొందరు ఉన్నారని, ఇది తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని మోహన్ భాగవత్ అన్నారు.

Population Issue: నిన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్.. నేడు ఎలన్‌ మస్క్.. జనాభా తగ్గుదలపై వార్నింగ్..

Population Issue: నిన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్.. నేడు ఎలన్‌ మస్క్.. జనాభా తగ్గుదలపై వార్నింగ్..

సంతానోత్పత్తి రేటు ఏ దేశంలోనైనా 2.1 శాతానికి మించి ఉండాలని ఎలన్ మస్క్ తెలిపారు. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగపూర్‌లో ఆ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. భారతదేశంలో సంతానోత్పత్తి తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ జనాభా శాస్త్రం ప్రకారం సంతానోత్పత్తి రేటు 2.1 శాతానికి మించి ఉండాలని సూచించారు. ఈ అంశం దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఓవైసీతో పాటు కాంగ్రెస్‌కు చెందిన కొందరు నేతలు..

Mohan Bhagwat: సంతానోత్పత్తి రేటు తగ్గుదలపై మోహన్ భగవత్ ఆందోళన

Mohan Bhagwat: సంతానోత్పత్తి రేటు తగ్గుదలపై మోహన్ భగవత్ ఆందోళన

జనాభా తగ్గడంతో పలు సమాజాలు, భాషలు ఇప్పటికే ఉనికి కోల్పోయాయని మోహన్ భగవత్ హెచ్చరించారు. 1998 లేదా 2002లో భారత జనాభా విధానం రూపొందిందని, 2.1 శాతానికి కంటే సంతోనోత్పత్తి పడిపోకుండా చూడాల్సిన అవసరాన్ని కూడా గుర్తించిందని చెప్పారు.

Ratan Tata: విలువ కట్టలేని రత్నాన్ని కోల్పోయిన భారత్

Ratan Tata: విలువ కట్టలేని రత్నాన్ని కోల్పోయిన భారత్

టాటా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాకు రతన్ టాటా ముని మనవడు. 1937, డిసెంబరు 28న ముంబైలో రతన్‌ టాటా జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సూని టాటా, నావల్‌ టాటా. అయితే రతన్ టాటా పదేళ్ల వయస్సులో తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో తన నాయనమ్మ నవాజ్‌బాయ్‌ టాటా వద్ద రతన్ పెరిగారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో విద్యనభ్యసించారు. అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు.

Kejriwal Quesitons Mohan Bhagat: ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు కేజ్రీవాల్ 5 సూటి ప్రశ్నలు

Kejriwal Quesitons Mohan Bhagat: ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు కేజ్రీవాల్ 5 సూటి ప్రశ్నలు

జైలు నుంచి బెయిలుపై విడుదలై ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కు 5 సూటి ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి