Home » MLA Kotam Reddy
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కలకలం సృష్టించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఆఫీసును గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. డొంక రోడ్డులో ఉన్న ఆఫీస్కు అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టారు. ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయ్యింది. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) పార్టీని వీడినంత మాత్రాన నెల్లూరు రూరల్ నియోజకవర్గం (Nellore Rural Constituency)లో వైసీపీకి వచ్చిన నష్టం...
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (Kotam Reddy Sridhar Reddy)కి సెక్యూరిటీ తొలగించడం సరికాదని ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghuramakrishna Raju) తప్పుబట్టారు.
రాజధాని అమరావతి రైతులకు 2020 నుంచి కష్టాలు మొదలయ్యాయని.. తనకు మాత్రం వారిని పరామర్శించడంతోనే వైసీపీలో కష్టాలు మొదలయ్యాయని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు.
పదిహేను మంది మంత్రులు ఒంటరిని చేసి ఒక్క ఎమ్మెల్యేపై మాట్లాడుతున్నారు. 175 స్థానాలూ గెలుస్తామన్న విశ్వాసం ఉంటే ఇంత అవసరమా? ఒక రోజు బెదిరింపు ఫోన్లు...
వైసీపీ (YSR Congress) అధిష్టానంపై అసంతృప్తి జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే పరిస్థితులు ఇలా ఉంటే..
నెల్లూరు: జగన్రెడ్డి ప్రభుత్వం తీరుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు.
ఏ రాజకీయ పార్టీకైనా కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలే పునాది. సీఎం జగన్ (CM Jagan) కోసం వీరావేశంతో వైసీపీ కార్యకర్తలు (YCP Activists) పనిచేశారు.
ఏ రాజకీయ పార్టీకైనా కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలే పునాది. వీరావేశంతో వీరు పనిచేయకుంటే పార్టీ పునాదులే కదిలిపోతాయి.