Home » Microsoft
మరో ఏడాదిలో చాలా వరకూ వైట్ కాలర్ జాబ్స్ కనుమరుగవుతాయని మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్ సులేమాన్ తెలిపారు. రాబోయే రోజుల్లో పనివిధానం భారీ మార్పులకు లోనవుతుందని చెప్పారు.
మైక్రోసాఫ్ట్ షేర్ విలువ గురువారం ఏకంగా 12 శాతం మేర పతనమైంది. సంస్థ మార్కెట్ విలువ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. మార్కెట్ క్యాప్లో ఏకంగా 424 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి.
ఈ జనవరిలో మరో 22 వేల మంది ఉద్యోగుల వరకూ మైక్రోసాఫ్ట్ తొలగించనుందన్న వార్తలు వైరల్ కావడంతో సంస్థ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సత్యనాదెళ్ల.
విండోస్ ఏజెంటిక్ ఓఎస్ వస్తోందంటూ సంస్థ చీఫ్ చేసిన ప్రకటనపై జనాలు మండిపడుతున్నారు. ఓఎస్లోని మౌలిక సమస్యలను ముందు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
మల్టీ టాస్కింగ్ చేసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ 11లో అద్భుతమైన ‘స్నాప్ లేఅవుట్స్’ ఫీచర్ను యాడ్ చేసింది. మల్టీ టాస్కింగ్ చేసే వారికి స్నాప్ లేవుట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విండోస్ 11లో ఈ ఫీచర్ ఇన్ బుల్ట్ ఉంటుంది.
బ్రిటన్ మాజీ ప్రధాని రిషీ సునాక్.. మైక్రోసాఫ్ట్ సలహాదారుగా సేవలందించనున్నారు. ఏఐ సంస్థ అంత్రోపిక్కు కూడా సలహాదారుగా నియమితులయ్యారు. ఇందుకు గాను ఆయన పారితోషికం కూడా తీసుకోనున్నారు. ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన టెక్ రంగం వైపు మళ్లడం ఇదే తొలిసారి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1 బీ వీసాల విషయంలో క్రూరమైన నిర్ణయం తీసుకున్నారు. వీసాల దరఖాస్తు రుసుమును భారీగా పెంచేశారు. హెచ్ 1బీ వీసా పొందాలనుకునే వారు ఏకంగా లక్ష డాలర్లు చెల్లించాలని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతీయులపై మరోసారి తన అసహనాన్ని వెళ్ళగక్కారు. భారతీయ ఉద్యోగులను నియమించుకోవద్దంటూ యూఎస్ దిగ్గజ కంపెనీలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాల్లో కృత్రిమ మేధ ఏఐ ను వాడుతూ ఓ వైపు భారీ లబ్ధి పొందుతుంటే.