Home » Microsoft
మైక్రోసాఫ్ట్ సీఈఓగా హైదరాబాద్కు చెందిన సత్యా నాదేళ్ల ఎంపికైన విషయం తెలిసిందే. ఆ తర్వాత గూగుల్ సీఈఓగా తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని మైక్రోసాఫ్ట్ విండోస్ టీమ్కు లీడ్గా నియమించారు.
దేశ వ్యాప్తంగా రోజురోజుకి సైబర్ నేరాలు(Cyber Crimes) పెరిగిపోతున్న వేళ బహుళ దిగ్గజ కంపెనీలు చేసిన ప్రకటన ఆందోళనకు గురి చేస్తోంది. హ్యాకర్లు సైబర్-అటాక్ టెక్నిక్లను మెరుగుపరుచుకోవడానికి చాట్జీపీటీ వంటి ఎల్ఎల్ఎమ్లను ఉపయోగిస్తున్నారని మైక్రోసాఫ్ట్(Microsoft), ఓపెన్ఎఐ(Open AI) కంపెనీలు గురువారం వెల్లడించాయి.
ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్లో జాబ్ చేయాలని అనేక మంది భావిస్తుంటారు. ఎందుకంటే అందులో ఉండే సౌకర్యాలు అలా ఉంటాయి మరి. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
సాఫ్ట్ వేర్ రంగం(IT Industry) ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావాలతో ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నాయి బడా కంపెనీలు. అమెజాన్, గూగుల్, మెటా, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేశాయి.
విండోస్ 10 (Windows) ఆపరేటింగ్ సిస్టమ్కు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్ప్ (Mircrosoft) గుడ్బై చెప్పాలని చూస్తోందా?. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోందా?. అంటే ఔననే చెబుతున్నాయి రిపోర్టులు.
ఓపెన్ ఏఐ వ్యవస్థాపకుడు ఆల్ట్ మాన్(Sam Altman) ఎట్టకేలకు ఏఐ కంపెనీకి తిరిగి వస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. అయిదు రోజుల నాటకీయ పరిణామాల తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఇటీవల బడా బడా కంపెనీలు సైతం ఉద్యోగులకు షాక్ ఇవ్వడం చూస్తేనే ఉన్నాం. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ వంటి సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీలు.. భారీ స్థాయిలో...
చాట్ జీపీటీ (Chat Gpt) వచ్చాక మామూలు సెర్చ్ కంటే ఏఐ సెర్చి (AI Search) మరింత పవర్ఫుల్ అనే విషయం ప్రపంచానికి అర్థం అయిపోయింది
ఈ గదినీ మిగతా గదుల తరహాలోనే మనుషులే నిర్మించారు. దీనికి కూడా నాలుగు గోడలు, తలుపే ఉంటుంది. కానీ ఇందులో ఉండాలంటేనే జనం వణికిపోతున్నారు. అలాగని ఇందులో ఎలాంటి దయ్యాలూ, భూతాలూ లేవు. అయినా..
ఐటీ ఉద్యోగాలు కోల్పోయిన వారి తరఫున టెక్ కంపెనీలపై ఓ కమెడియన్ పంచులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.