Home » Medigadda Barrage
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో ఏర్పడిన పగుళ్లు, మార్పులపై ఐదు రకాల నివేదికలను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్సఏ)కు తెలంగాణ నీటిపారుదల శాఖ సమర్పించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద శుక్రవారం నీటి ప్రవాహ తీవ్రతను అంచనా వేసే ఏడీసీపీ(అకోస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్) సర్వే నిర్వహించారు.
చెడులోనూ మంచి అంటే ఇదేనేమో..! కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు తీవ్ర నష్టమే కలిగించినా..
కేసీఆర్ను గద్దె దించడానికి మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేసిన ఈ కుట్రపై సిట్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీలో హైడ్రలాజికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. బ్యారేజీ పైనుంచి గతంలో అనుమతించిన కార్లు, ట్రాక్టర్లు వంటి లైట్ మోటర్ వాహనాల రాకపోకలను కూడా ప్రస్తుతం నిషేధించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్లో ప్రతిరోజూ లెవల్స్ రీడింగ్ తీసుకుంటున్నారు. మిగతా బ్లాకుల్లో రెండు వారాలకు ఒకసారి రీడింగ్ నమోదు చేస్తున్నారు.
మహారాష్ట్రలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో గోదావరి నది నిండుకుండలా ప్రవహిస్తోంది.
ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది. మహరాష్ట్రలోని వెయిన్గంగా ప్రాజెక్టు నుంచి దిగువకు 3.37 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు.
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి నాటి మంత్రివర్గం ఆమోదం లేదని ప్రస్తుత మంత్రివర్గం నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులతోనే వీటి నిర్మాణానికి నిర్ణయం..