Home » Malkajgiri
Telangana Parliament Elections తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) అట్టర్ ప్లాప్ అయిన బీఆర్ఎస్ (BRS) పార్టీ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిలుపుకొని ‘కారు’కు పూర్తిగా పంక్చర్ కాలేదని చెప్పడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది..
బీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Medcal MLA Chamakura Mallareddy) చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో బీజేపీ(BJP) పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. గ్రేటర్లోని 24 నియోజకవర్గాల్లో.. గోషామహల్లో
మల్కాజ్గిరి ( Malkajgiri ) పార్లమెంట్ సభ్యత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ( Enumula Revant Reddy ) రాజీనామా చేశారు. శుక్రవారం నాడు లోక్సభ స్పీకర్ హోమ్ బిర్లా ( Lok Sabha Speaker Home Birla ) ను కలిసి తన రాజీనామా పత్రాన్ని రేవంత్రెడ్డి సమర్పించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ప్రజలకు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
మేము ఎవ్వరికీ ఏ టీమ్, బీ టీమ్ కాదు తెలంగాణ మా టీమ్ అని బీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) వ్యాఖ్యానించారు.
నగరంలో అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. విజయమే లక్ష్యంగా అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయనున్న నేపథ్యంలో గ్రేటర్లో కొన్ని స్థానాల్లో బరిలో నిలిచేందుకు
తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక తమకు తిరుగులేదు.. కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టి తీరుతామన్న బీఆర్ఎస్ పార్టీకి (BRS), సీఎం కేసీఆర్కు (CM KCR) ఊహించని షాక్లు తగులుతున్నాయి...
బీఆర్ఎస్ పార్టీ(BRS party)కి మైనంపల్లి హన్మంతరావు (Mainampally Hanmantha Rao) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీకి పంపించారు.
మల్కాజిగిరి (Malkajgiri) ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై (Mynampally Hanumantha Rao) బీఆర్ఎస్ (BRS) హైకమాండ్ సీరియస్గా ఉంది. ఏ క్షణమైనా ‘మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు’ (Mynampalli Issue) అని ప్రగతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఆ టికెట్ దక్కించుకోవడానికి..