• Home » Magunta Sreenivasulu Reddy

Magunta Sreenivasulu Reddy

AP Politics: వైసీపీ ఎంపీ మాగుంటను ఘోరంగా అవమానించిన సీఎం జగన్.. సాయన్నా ఏంటిది..?

AP Politics: వైసీపీ ఎంపీ మాగుంటను ఘోరంగా అవమానించిన సీఎం జగన్.. సాయన్నా ఏంటిది..?

AP CM YS Jagan Vs MP Magunta At Parliament: అవును.. మీరు వింటున్నది నిజమే.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని (MP Magunta Sreenivasula Reddy) ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (CM YS Jagan Reddy) ఘోరంగా అవమానించారు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) వేదికగా ఈ ఘటన చోటుచేసుకుంది..

YSRCP: బాలినేనితో గంటసేపు వైసీపీ పెద్దల మంతనాలు.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..?

YSRCP: బాలినేనితో గంటసేపు వైసీపీ పెద్దల మంతనాలు.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..?

Balineni Issue : మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారంతో వైసీపీకి పెద్ద చిక్కే వచ్చిపడినట్లయ్యింది.! వైసీపీలో ఉండాలంటే బాలినేని చెప్పిన వారికి టికెట్లు ఇవ్వాలి.. ఒకవేళ పార్టీ మారితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి అల్లకల్లోల్లమే..! దీంతో బాలినేని అలకబూనిన ప్రతిసారీ బుజ్జగించడం, మంతనాలు జరపడం లాంటివి అధిష్టానం చేస్తోంది. అయినా సరే తగ్గేదేలే అని.. కచ్చితంగా తాను చెప్పిన వారికే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు...

YSRCP: పాపం బాలినేని.. సీఎంవోకు వచ్చి కారు దిగకుండానే రిటర్న్.. ఏం జరిగిందో..!?

YSRCP: పాపం బాలినేని.. సీఎంవోకు వచ్చి కారు దిగకుండానే రిటర్న్.. ఏం జరిగిందో..!?

Balineni Sreenivas Issue: సీఎంవో నుంచి ఎవరికెప్పుడు కబురు వస్తుందో..? సీఎంతో, వైసీపీ పెద్దలతో భేటీలో ఏం జరుగుతుందో అనేది ఒకింత భయపడిపోతున్నారట. ఇలా సీఎంవో నుంచి పిలుపు రావడంతో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి (Balineni Sreenivasa Reddy) ఘోర అవమానం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.

AP Politics: కీలక పరిణామం.. మాగుంటతో బాలినేని భేటీ..!

AP Politics: కీలక పరిణామం.. మాగుంటతో బాలినేని భేటీ..!

ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇవ్వమని వైసీపీ హైకమాండ్ స్పష్టం చేసింది. ఆయన మరో పార్టీలో చేరేందుకు సిద్దం అయ్యారు. మాగుంట కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వచ్చారు. వీరిద్దరి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

YSRCP: ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తెరపైకి కొత్తపేరు.. నీకో దండమన్న బాలినేని!

YSRCP: ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తెరపైకి కొత్తపేరు.. నీకో దండమన్న బాలినేని!

Balineni Issue : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకు రోజుకూ హీటెక్కుతున్నాయి. అధికార వైసీపీలో ఇంచార్జుల నియామకంతో పార్టీలో అల్లకల్లోల్ల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకూ మూడు ఇంచార్జుల జాబిలతాను రిలీజ్ చేసిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి.. త్వరలో మరిన్ని మార్పులు, చేర్పులు చేయడానికి కసరత్తులు మొదలుపెట్టారని టాక్..

AP Politics : చంద్రబాబుకు టచ్‌లో వైసీపీ ఎంపీ.. కుమారుడికి టికెట్ కన్ఫామ్..!?

AP Politics : చంద్రబాబుకు టచ్‌లో వైసీపీ ఎంపీ.. కుమారుడికి టికెట్ కన్ఫామ్..!?

ఏపీలో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఏ క్షణాన అయితే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) నియోజకవర్గాల ఇంచార్జులను మార్చడం మొదలుపెట్టారో అప్పట్నుంచే.. అధికార పార్టీ పతనం మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. ఇప్పటి వరకూ రెండు జాబితాలను రిలీజ్ చేయడంతో సుమారు 30 మంది ఎమ్మెల్యేలు, ఐదారుగురు ఎంపీలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని.. తాడేపల్లి ప్యాలెస్‌కు క్యూ కడుతున్నారని వార్తలు వింటూనే ఉన్నాం..

Magunta Sreenivasulu Reddy: మాగుంట శ్రీనివాసరెడ్డికి జగన్ షాక్.. ఈసారి ‘నో టికెట్’

Magunta Sreenivasulu Reddy: మాగుంట శ్రీనివాసరెడ్డికి జగన్ షాక్.. ఈసారి ‘నో టికెట్’

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. గురువారం సాయంత్రం ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డిని కలిసినప్పుడు..

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ.. టెన్షన్.. టెన్షన్

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ.. టెన్షన్.. టెన్షన్

దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ (ED) విచారణ ఎదుర్కొన్న వైసీపీ ఎంపీ ..

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. శరత్ చంద్ర అప్రూవర్‌గా మారడంతో..

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. శరత్ చంద్ర అప్రూవర్‌గా మారడంతో..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు అయ్యింది.

YCP: వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు

YCP: వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ కేసులో ఒంగోలు వైసీపీ (YCP) ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి (Magunta Sreenivasulu Reddy) ఈడీ (ED) నోటీసులు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి