Home » Madhya Pradesh
ద్వివేది తమ స్వస్థలమైన రేవాలోని టీఆర్ఎస్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ, సరిహద్దులు, ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ యుద్ధం వంటి సవాళ్లతో పాటు కొత్తగా స్పేస్ వార్ఫేర్, శాటిలైట్, కెమికల్స్, బయోలాజికల్, రేడియోలాజికల్, సమాచార వార్ఫేర్ వంటి సవాళ్లలను సైన్యం ఎదుర్కొంటోందని ద్వివేది చెప్పారు.
స్కూలు ఆవరణలో ప్రిన్సిపల్, పీటీ టీచర్ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది. స్కూలు దగ్గరకు వెళ్లారు. మందు తాగుతున్న ప్రిన్సిపల్, పీటీ టీచర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
మాడిపోయిన చపాతీలు ఓ కుటుంబంలో చిచ్చుపెట్టాయి. కోడలు ప్రతీ రోజూ మాడిపోయిన చపాతీలు పెడుతోందని ఓ మామ ఆత్మహత్య చేసుకున్నాడు.
పెళ్లికి ముందు పెట్టుకున్న ఎఫైర్ ఓ యువతిని హంతకురాలిని చేసింది. తనను బెదిరిస్తున్నాడన్న కోపంతో సదరు యువతి తన బావను హత్య చేసింది. సోషల్ మీడియాలో వీడియోలు చూసి మరీ మర్డర్ చేసింది.
గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ చేతి పంపునకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. ఆ వీడియో చూస్తున్న జనం ఆశ్చర్యపోతున్నారు.
మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పాము కాటేయడంతో 18 ఏళ్ల బాలిక దుర్మరణం చెందింది. పాముల బైట్ రిఫ్లెక్స్ కారణంగా ఇలాంటి ప్రమాదం ఎదురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
షాపులో కూర్చుని ఉన్న ఇద్దరు అన్నదమ్ముల్ని బయటకు లాగి పది మంది దుండగులు తీవ్రంగా దాడి చేశారు. వీరిలో కొందరు వారిపై దాడి చేస్తుండగా, మరికొందరు ఈ దాడిని వీడియో తీస్తూ గంతులు వేశారు. దాడితో గ్రామమంతా అట్టుడికిపోయింది.
ఫోన్ పే పనిచేయడం లేదని చెప్పినా వినిపించుకోకుండా రైల్వే ప్రయాణికుడిపై సమోసాలను విక్రయించే వ్యక్తి దాడి చేశాడు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ రైల్వే స్టేషన్లో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు సమోసా వ్యాపారిపై కేసు నమోదు చేశారు.
యువకుడు సమోసాలు కొనకుండానే అక్కడినుంచి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ సమోసాల వ్యాపారి యువకుడ్ని అడ్డగించాడు. టీషర్ట్ పట్టుకుని సమోసాల బుట్ట దగ్గరకు లాక్కు వచ్చాడు.
గత సోమవారం రోజూలాగే రిఫిక్ ఖాన్ పనికి వెళ్లాడు. చకచకా పనులు చేస్తున్నాడు. మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో అతడి ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించింది. నిలబడడానికి కూడా శక్తి లేకుండా ఇబ్బంది పడసాగాడు.