Home » Lpg Price
అంతర్జాతీయ చమురు రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన నౌకలను ఈ మార్గం ద్వారా ప్రయాణించడానికి అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేసింది.
ఏపీలో గ్యాస్ కష్టాలు లేవని ఏపీ పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. పుకార్లు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కొరత ఉందన్న తప్పుడు ప్రచారం వల్ల వినియోగదారులు ఆందోళనకు గురై, సాధారణం కంటే 15 శాతం అదనంగా రీఫిల్ బుకింగ్స్ చేసుకుంటున్నారని గుర్తించింది.
ఇండక్షన్ స్టవ్ను కొనుగోలు చేసేవారు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా భారత్లో ఎల్పీజీ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్పీజీకి, ముడి చమురు దిగుమతులకు మధ్య ఉన్న వ్యత్యాసాలపై నిపుణుల అభిప్రాయం ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయుల వంటగదికి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. దిగుమతులు నిలిచిపోవడంతో వంట గ్యాస్కు తీవ్ర కొరత వచ్చి పడుతుందనే ఆందోళనలు మిన్నంటాయి. దీంతో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు పోటీపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ వినియోగదారులు ఆందోళనకు గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రప్రభుత్వమే కారణమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే గ్యాస్ సమస్య వచ్చిందని ఫైర్ అయ్యారు.
ఇరాన్ యుద్ధ ప్రభావం పరిశ్రమల్లోని క్యాంటీన్లపై పడింది. వంట గ్యాస్ సంక్షోభంతో క్యాంటీన్ల నిర్వాహకులు టిఫిన్లు, కూరలు, చపాతీలకు కోత విధించారు.
హైదరాబాద్ అంటేనే ధమ్ బిర్యానీ, ఇరానీ చాయ్కు ఫేమస్. ఇతర ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చే వేలాది మంది వాటి రుచి చూడకుండా వెళ్లరు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. ప్యానిక్ బుకింగ్తో సర్వర్లు డౌన్ అవుతున్నాయని ఆయిల్ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు.