Home » Lord Shiva
జమ్మూ కశ్మీర్లో నేటి నుంచి ప్రారంభమైన వార్షిక అమర్నాథ్ యాత్రను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శివ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాత్ర సందర్భంగా భక్తులందరూ ఐదు ముఖ్యమైన సంకల్పాలను స్వీకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ గుహాలయ వార్షిక యాత్ర ఈ తెల్లవారుజామున అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్లోని బాల్తాల్, పహల్గామ్ జంట బేస్ క్యాంప్ల నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.
పవిత్ర హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువై ఉన్న హిమలింగ దర్శనం కోసం అమర్ నాథ్ యాత్ర షురూ అయింది. జమ్మూ- కశ్మీర్ లోని బల్తాల్ మార్గం ద్వారా ప్రయాణిస్తున్న అమర్నాథ్ యాత్రికుల మొదటి బృందానికి ఈ ఉదయం ఘన స్వాగతం లభించింది.
భారత దేశంలో హిందువులు ఒక్కో రోజు ఒక్కొక్క దేవుడిని పూజిస్తుంటారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. ఈ రోజు స్వామిని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీశైలం, ఏలూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ఈ పర్వదినం సందర్భంగా భక్తుల ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందుతున్నారు...
దేశ వ్యాప్తంగా హిందువులంతా ఆదివారం రోజున మహా శివరాత్రి పండుగను జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజు ఎవరైతే పరమశివుడుని భక్తితో ఆరాధిస్తారో వారి కోర్కెలు నెరవేరతాయని అంటారు. ఈ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని కొన్ని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మండలంలోని గూటిబైలు గ్రామం వద్ద తిమ్మమ్మ మర్రిమాను ఉంది. చెట్టు వద్దగల తిమ్మమాంబ ఘాట్లో ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు.
దుబ్బాక విఠలేశ్వరాలయంలో శివలింగ పీఠంపై కాళికాదేవీ సమేతంగా ఆసీనుడైన యోగభైరవుని శిల్పం గుర్తించారు. ఇది పాశుపత శైవంలో కీలకమైన కాలాముఖ సంప్రదాయానికి చెందినదిగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్ధారించింది.
మన దేశంలో ఎన్నో ప్రాచీన, ఆధ్యాత్మిక కలిగిన శివాలయాలు ఉన్నాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా సరే శివాలయాలు కచ్చితంగా కనిపిస్తాయి. దేశంలో ప్రసిద్ధి పొందిన శివాలయాల ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు శివాలయాలకు చేరుకుని మహాదేవుడిని దర్శించుకుంటున్నారు.